అభివృద్ధిలో పరుగులు తీస్తున్న కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు మారాయి. ఒకప్పుడు వెనుకబడిన ఈ ప్రాంతానికి ఐదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రూ.2 వేల కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
మండలంలోని పుట్టోనిపల్లితండా వాసుల దశాబ్దాల కల సాకారమైంది. దశాబ్దాల కాలంగా గతుకుల రోడ్డుపై నరకం అనుభవించిన తండావాసులకు ఇకపై అవస్థలు తప్పనున్నాయి. పోమాల జెడ్పీ రోడ్డు నుంచి పుట్టోనిపల్లితండాకు ఇటీవల బీ�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేశంపేట మండలంలోని సంగెం, అల్వాల గ్రామాల్లో 30 కోట్లతో నూతనంగా నిర�
సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోష్ కనిపిస్తున్నది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఓ వైపు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతూనే.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
మండలంలోని గాండ్లపేట్, పాలెం, తిమ్మాపూర్,మోర్తాడ్, సుంకెట్ గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
“రైతులు బాగుంటేనే ఊరు బాగుంటుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.. అందుకే వారికి కోతలు లేని కరెంటు ఇచ్చిండు, తర్వాత పె ట్టుబడికి ఇబ్బంది పడొద్దని రైతుబంధు ఇచ్చిండు..” అని దేవరకద్ర ఎమ్మెలే ఆల వెంకటేశ్వర్ర�
ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యకర�
ప్రతి గ్రామంలో రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోర�
ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలతో పాటు గిరిజన గ్రామాలు, ఏజెన్సీ గూడాలు ఎక్కువ గా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండల కేం ద్రాలకు రావాలంటే ప్రజల
ముప్పై ఏండ్లుగా తడ్కల్ మండలం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారని, ఇప్పుడు ఆ కల నిజమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు.
జిల్లాని రోడ్లకు మహర్దశ పట్టనుంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 మండలాల్లో బీటీ రోడ్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 227 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు 138 పనుల కోసం రూ.224.52 కోట్ల నిధులను మంజూరు చేస�
సమైక్య రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోక పోవడంతో గిరిజన తండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. కనీస అవసరాలైన తాగునీరు, కరెంటు, రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యమ సమయం నుంచే గిరిజన తండాలపై కేస�