ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలంలో మోస్తరు వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లడం, రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుత�
గిరిజన తండాలకు మహర్దశ వచ్చింది. తండాలకు వెళ్లే దారులను బీటీ రోడ్లుగా మార్చేందుకు గిరిజ న సంక్షేమ శాఖ నిధులను విడుదల చేసింది. రం గారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, మహేశ్వరం నియోజకవరాల్లోని తండాలకు �
మెదక్ జిల్లాలో ప్రతి తండాతండాకు బీటీ రోడ్డు నిర్మిం చనున్నారు. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేస్
రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలలో బీటీ రోడ్ల కోసం ప్రభుత్వం రూ.441.21 కోట్లు విడుదల చేసింది. రా ష్ట్రంలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఆ దివాసీ గూడేలు, లంబాడి తండాలు, చెంచుపెంటలకు బీటీ రోడ్ల కోసం మంగళవారం గి�
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ పాలన కొనసాగుతున్నదని ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని కొంకపాక-షాపురం గ్రామాల మధ్య రూ.2కోట్ల వ్యయంతో చేపడుతు�
గిరిజన తండాలలో స్థానికులకే పాలనాధికారం ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చి ఐదేండ్లు పూర్తయ్యింది. ‘మా తండాలో మా రాజ్యం. తండాలుగా గ్రామ పంచాయతీలుగా మార్చాలి’ అన్న డి
ప్రత్యేక విజన్తో మీర్పేట అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని 9వ వార్డులో రూ. 65 లక్షలతో, 10వ వార్డులో రూ. 50 లక్షలతో సీసీ, బీటీ రోడ్ల న�
కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపనుకుంటున్నదని, కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని మం త్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. బా లొండ నియోజకవర్�
ఎవరెన్ని సర్కస్ ఫీట్లు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన సాగుతున్నదని చెప్పారు. కాంగ�
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మీదుగా వెళ్తుండగా మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని కేశవరం, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలను పరిశీలించారు. స్వయంగా వాటి స్థితిగత
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్.. సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. బల్దియాగా మారిన తరువాత మం�
బోథ్ నియోజకవర్గ పరిధిలోని ఐటీడీఏ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ విన్నవించారు.
గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కిష్టాపూర్, శంకరపూర్, లింగట్ల గ్రామాల్లో బీటీరోడ్ల నిర్మాణానికి
తెలంగాణ రాష్ట్రం రాక ముందు మెదక్-హైదరాబాద్కు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో వెళ్లాలంటే 3గంటల సమయం పట్టేది. ఇప్పుడు 2.30 గంటల్లోనే హైదరాబాద్కు చేరుకుంటున్నారు. అదే ఎక్స్ప్రెస్ బస్సులో మెదక్ నుంచి హైదరా