ఎన్నో ఏండ్ల నుంచి రైతు లు, ప్రజలు ఎదురు చూస్తున్న బీటీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి హరీశ్రావు రూ. 23కోట్లు నిధుల మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ తెలిపారు.
ఖమ్మం నగర శివారు కామంచికల్, ఆ పరిసర గ్రామాల ప్రజల కష్టాలు మరికొన్ని రోజుల్లోనే తీరనున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో దశాబ్దాల తరబడి సింగిల్ రోడ్డుతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్�
ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేయడం నా నైజమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసి మాట్లాడార�
నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. బుధవారం అక్బర్బాగ్ డివిజన్ పరిధిలోని రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టి పూర్తి అ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి మెరుగైన పాలన అందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నదని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి రికార్డు స్థాయిలో నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ తెలిపారు. గురువారం షాద్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మ�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నచింతకుంట మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆల హాజరయ్య�
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషితో దుద్యాల, బొంరాస్పేట మండలాల్లో 23 గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైనే నిధులు విడుదల చేయడం గమనార్హం.
తెలంగాణ ప్రభుత్వం గిరిజన తండాల అభివృద్ధ్దికి అనేక విధాలుగా కృషి చేస్తున్నది. ఇప్పటికే తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని పతాక స్థాయికి చేర్చింది. గత పాలకుల నిర్లక్ష్యంతో తండ�