గత పాలకులు తండాలకు వెళ్లి ఓట్లడిగి గెలుపొంది తమ పబ్బం గడుపుకున్నారే తప్పా.. వారి జీవితాలు మారేలా చర్యలు తీసుకోలేదు. కంగ్టి నుంచి కేవ లం ఐదు కిలోమీటర్ల లోపు ఉండే జీర్గితండా, చందర్తం డాలకు గతేడాది వరకు ప్ర�
కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో రహదారులు లేని గిరిజనతండాలకు ప్రభుత్వం బీటీ రోడ్లు మంజూరు చేసింది.
సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి షర్మిలతో పాదయాత్రను నడిపిస్తోంది బీజేపీయేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల పాద
ప్రజలకు రవాణా సౌకర్యాలలో ఇబ్బందులు లేకుండా చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు నూతనంగా బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ గుంతలు లేకుండా రోడ్లను అంది�
గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమైన ప్రధాన రహదారి కష్టాలు తొలగిపోనున్నాయి. రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో మారుమూల గ్రామాలకు సైతం అద్దాల్లాంటి బీటీ రోడ్లు నిర్మాణమవుత�
దశాబ్దం క్రితం తెలంగాణ అంటేనే గతుకులు, బురద రోడ్లు, కల్వర్టులు లేని రహదారులు, రోడ్ల కోసం గ్రామస్తుల పాట్లు.. ఇది పట్టని ప్రభుత్వాలపై ప్రజలు బురదలోనే నిరసనలు తెలిపేవారు.
యాదాద్రి భువనగిరి : ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాల మూలంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలేరు నియోజకవర్గంలోని పలు గిరిజన తండాలకు సంబంధించిన బీటీ రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సంబంధిత గిరిజన తండా రో
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో అధ్వానంగా మారిన రోడ్లను అందంగా మార్చుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా సుందరంగా తీర్చుదిద్దుతున్నారు. డివిజన్ పరిధిలో రూ.కోటి 50 లక్ష�
చినుకు పడితే చిత్తడిగా మారే మట్టి రోడ్లు...గుంతలు పడి, ఎత్తు పల్లాలతో కాలినడకకు కూడా కష్టపడాల్సిన దారులు...వాహనదారుల సర్కస్ ఫీట్లు ఇది ఒకప్పుడు నాగారం మున్సిపాలిటీలోని పలువార్డుల్లో ఉన్న అంతర్గత రోడ్ల ద�