ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలతో పాటు సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్కు ముగింపు రోజైన గురువారం పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. బీఎస్ఈ సెన్సెక్స్ 610 పాయింట్లు క�
రాష్ట్రంలో ఐటీ టవర్స్ అంటే టక్కున గుర్చుకొచ్చేది సైబర్ టవర్స్. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది రహేజా మైండ్స్పేస్ ఐటీ సెజ్. సుమారు 108 ఎకరాల్లో విస్తరించివున్న ఈ సెజ్లో వందలాది ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. బుధవారం సైతం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ దూకుడు కొనసాగింది. నిజానికి ఉదయం ఆరంభంలో
Stock Markets | వరుసగా మూడు రోజులపాటు భారీ నష్టాల్ని చవిచూసిన మార్కెట్ శుక్రవారం అంతర్జాతీయ సానుకూల సంకేతాల కారణంగా కొంతవరకూ కోలుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 480 పాయింట్ల లాభంతో 65,721పాయింట్ల వద్ద ముగిసింది.
Sensex | మార్కెట్ రికార్డుల ర్యాలీ మంగళవారం సైతం కొనసాగింది. ఇంట్రాడేలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 67,000 స్థాయిని తాకింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,800 పాయింట్లను అందుకుంది. ఈ స్థాయిల్ని �
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీయ మార్కెట్ జోరు గా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 709 పాయింట్లు ర్యాలీ జరిపి 61,764 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు ఎగిసి 18,264 పా�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో తొమ్మిది రోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ఐటీ స్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 520.25 పాయింట్ల (0.86 శాతం) నష్టంతో 59,910.75 పాయింట్ల వద్ద స్థిర పడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. ఎనిమిదోరోజూ సూచీలు నిరాశపర్చాయి. మంగళవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 326.23 పాయింట్లు లేదా 0.55 శాతం పడిపోయి నాలుగు నెలల కని�
దేశీయ స్టాక్ మార్కె ట్లు కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సోమవారం భారీ లాభాలను అందుకున్నాయి.