దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీయ మార్కెట్ జోరు గా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 709 పాయింట్లు ర్యాలీ జరిపి 61,764 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు ఎగిసి 18,264 పా�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో తొమ్మిది రోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ఐటీ స్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 520.25 పాయింట్ల (0.86 శాతం) నష్టంతో 59,910.75 పాయింట్ల వద్ద స్థిర పడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. ఎనిమిదోరోజూ సూచీలు నిరాశపర్చాయి. మంగళవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 326.23 పాయింట్లు లేదా 0.55 శాతం పడిపోయి నాలుగు నెలల కని�
దేశీయ స్టాక్ మార్కె ట్లు కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సోమవారం భారీ లాభాలను అందుకున్నాయి.
క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తరలి వస్తున్నందున స్టాక్ సూచీలు సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నేతృత్వంలో సోమవారం జరిగి
బ్యాంకింగ్, ఎనర్జీ షేర్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. 249 పాయింట్లు పెరిగిన సూచీ 61,873 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 509.24 పాయింట్లు లేదా 0.89 శాతం కోల్పోయి 57వేల స్థాయికి దిగువన 56,598.28 వద్ద ముగిసింది.
Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ వరుసగా ఆరో రోజూ స్టాక్ మార్కె ట్ ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 214 పాయింట్లు పెరిగి 58,351 పాయింట్ల వద్ద ముగిసింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ 0.55శాతం క్షీణించి 55,766 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 88.50 పాయింట్లు కోల్పోయి.. 16,631 పాయింట్ల వద
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ఐటీ, చమురు అండ్ గ్యాస్, బ్యాంకింగ్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ మ�