క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తరలి వస్తున్నందున స్టాక్ సూచీలు సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నేతృత్వంలో సోమవారం జరిగి
బ్యాంకింగ్, ఎనర్జీ షేర్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. 249 పాయింట్లు పెరిగిన సూచీ 61,873 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 509.24 పాయింట్లు లేదా 0.89 శాతం కోల్పోయి 57వేల స్థాయికి దిగువన 56,598.28 వద్ద ముగిసింది.
Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ వరుసగా ఆరో రోజూ స్టాక్ మార్కె ట్ ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 214 పాయింట్లు పెరిగి 58,351 పాయింట్ల వద్ద ముగిసింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ 0.55శాతం క్షీణించి 55,766 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 88.50 పాయింట్లు కోల్పోయి.. 16,631 పాయింట్ల వద
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ఐటీ, చమురు అండ్ గ్యాస్, బ్యాంకింగ్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ మ�
దేశీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పతనమవుతున్నది. గ్లోబల్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డి మాండ్ నెలకొనడంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది.
632 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ముంబై, మే 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా లాభపడ్డాయి. ఐటీ, బ్యాంకింగ్, వాహన రంగాలకు చెందిన స్టాక్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మా�
గ్లోబల్ ఎఫెక్ట్.. సెన్సెక్స్ 537 పాయింట్లు డౌన్ ముంబై, ఏప్రిల్ 27: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఒక రోజు విరామానంతరం బుధవారం తిరిగి మార్కెట్ డౌన్ట్రెండ్లోకి మళ్లింది. క్రితం రోజు ర్యాలీ జరిపిన ఐటీ, బ�
సెన్సెక్స్ 483 పాయింట్లు డౌన్ ముంబై, ఏప్రిల్ 11: వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించిన ప్రభావం సోమవారం భారత్ స్టాక్ సూచీలపై పడింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు తగ�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ సూచీ 839 పాయింట్ల లాభంతో 60వేల మార్క్ను చేరుకున్నది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచీ