Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ వరుసగా ఆరో రోజూ స్టాక్ మార్కె ట్ ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 214 పాయింట్లు పెరిగి 58,351 పాయింట్ల వద్ద ముగిసింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ 0.55శాతం క్షీణించి 55,766 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 88.50 పాయింట్లు కోల్పోయి.. 16,631 పాయింట్ల వద
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ఐటీ, చమురు అండ్ గ్యాస్, బ్యాంకింగ్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ మ�
దేశీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పతనమవుతున్నది. గ్లోబల్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డి మాండ్ నెలకొనడంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది.
632 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ముంబై, మే 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా లాభపడ్డాయి. ఐటీ, బ్యాంకింగ్, వాహన రంగాలకు చెందిన స్టాక్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మా�
గ్లోబల్ ఎఫెక్ట్.. సెన్సెక్స్ 537 పాయింట్లు డౌన్ ముంబై, ఏప్రిల్ 27: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఒక రోజు విరామానంతరం బుధవారం తిరిగి మార్కెట్ డౌన్ట్రెండ్లోకి మళ్లింది. క్రితం రోజు ర్యాలీ జరిపిన ఐటీ, బ�
సెన్సెక్స్ 483 పాయింట్లు డౌన్ ముంబై, ఏప్రిల్ 11: వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించిన ప్రభావం సోమవారం భారత్ స్టాక్ సూచీలపై పడింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు తగ�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ సూచీ 839 పాయింట్ల లాభంతో 60వేల మార్క్ను చేరుకున్నది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన దన్నుతోపాటు బ్లూచిప్ సంస్థలకు మదుపరుల నుంచి లభించిన మద్దతు కూడా తోడవడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి.
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలు మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఉదయం ఆరంభం నుంచే తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు.. భారీ నష్టాలకు గురైయ్యాయి.