దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన దన్నుతోపాటు బ్లూచిప్ సంస్థలకు మదుపరుల నుంచి లభించిన మద్దతు కూడా తోడవడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి.
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలు మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఉదయం ఆరంభం నుంచే తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు.. భారీ నష్టాలకు గురైయ్యాయి.
ముంబై : కొవిడ్-19 తాజా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్లు కోల్పోయి 57,600 పాయింట్ల దిగువకు పడిపోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయ�
మార్కెట్ పల్స్ దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ నష్టాలతో ముగిశాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ)కుతోడు, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా గరిష్ఠ స్థాయిల్లో లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ 338 పాయింట్లు నష్ట
ముంబై : ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజున దేశీయ మార్కెట్లకు కొత్త ఏడాది మొదలవుతుంది. అందులోభాగంగానే ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. సంవత్ ప్రారంభం సందర్భంగా చాలామందికి ఈ శుభముహూర్తంలో పెట్టుబడి పెడితే లాభా�
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 832 పాయింట్లు వృద్ధి 258 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ ముంబై, నవంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమ్మకాల
సెన్సెక్స్ 1159 పాయింట్లు డౌన్ 354 పాయింట్లు పడిన నిఫ్టీ ముంబై, అక్టోబర్ 28: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోతున్నాయి. వరుస నష్టాలతో భీతిల్లిన మదుపరులపై గురువారం
ముంబై, అక్టోబర్ 19: ఏడు రోజుల ర్యాలీకి మంగళవారం చిన్న బ్రేక్ పడింది. ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 62,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించి 62,245 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. అటుతర్వాత ఇన
సెన్సెక్స్ 445, నిఫ్టీ 131 పాయింట్ల లాభం ముంబై, అక్టోబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చినప్పటికీ ఐటీ, ఇంధనం, బ్యాంకింగ్ రం�
మరో 287 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ముంబై, సెప్టెంబర్ 30: ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుసగా మూడోరోజు భారత స్టాక్ సూచీలు క్షీణించాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 287 పాయింట్ల నష్టంతో 59,1
ముంబై: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటం, వ్యాక్సినేషన్ వేగం పెరుగుతుండటం మార్కెట్లకు కలిసి వస్తోంది. చరిత్రలో తొలిసారి మంగళవారం సెన్సెక్స్ 53 వేల మార్క్ను అందుకోవడం విశేషం. ఇక అంతర్