Stock Markets | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇంట్రా డే ట్రేడింగ్ లో ఇటు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 72,721 పాయింట్లతో, అటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 21,928 పాయింట్లతో కొత్త రికార్డుల�
Market Capitalisation | రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడటంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీంతో గురువారం ఇన్వెస్టర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.24 లక్షల కోట్లు పెరిగింది.
అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలత, దేశీయ ఆర్థిక ఫండమెంటల్స్ బలపడుతున్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ రికార్డుల పరంపర కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ బలమైన ర్యాలీ జరిగింది. డిసెంబర్ డెరివేటివ్ సిరీస్
Bull run-Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐదు రోజులుగా బుల్ పరుగులు తీస్తోంది. కేవలం ఐదు సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.12.80 లక్షల కోట్లు పెరిగింది.
అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలత, దేశీయ ఆర్థిక ఫండమెంటల్స్ బలపడుతున్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా నాలుగో రోజూ బలమైన ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ �
సెన్సెక్స్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరాయనీ, మదుపరుల సంపద గణనీయంగా పెరిగిందన్న వార్తలు తరచూ వింటుంటాం. ఆ పెరిగిన సంపదతోపాటు దానిపై కట్టే పన్ను కూడా పెరుగుతుంది. అయితే, ఈక్విటీ లాభాలను తెలివిగా ఉపయోగించుక
ఈ వారం మధ్యలో జరిగిన భారీ పతనం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు వేగంగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో రోజూ సూచీలు పుంజుకున్నాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 242 పాయింట్లు లాభపడి 71,107 పాయింట్ల వద్ద ముగిసి�
Stocks | వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. బుధవారం అంతా నష్టాలతో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగింపు సమయానికి కొన్ని నిమిషాల ము�
భారత్ ప్రధాన స్టాక్ సూచీల్లో ఒకటైన బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా 70,000 పాయింట్ల స్థాయిని చేరింది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం సెన్�
దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్రస్తుతేడాదిలో జీడీపీ వృద్ధి అంచనాను పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన ప్రభావంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ బుల్స్ దూకుడు ప్రదర్శించారు. రెండు ప్రధాన సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్ఈ సెన్స
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజు నష్టపోయాయి. ఆర్థిక, ఐటీ షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగడంతోపాటు మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మదుపరులను అమ్మకాలవైపు నడిపించాయి. ఫలితంగా వర
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజూ కూడా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, క్రూడాయిల్ ధర రాకెట్ వేగంతో దూసుకుపోవడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా సూచీలు తీవ్