Stocks | ఐటీ స్టాక్స్ దన్నుతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. దీంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 622 పాయింట్ల లబ్ధితో 80,519 పాయింట్ల వద్ద స్థిర పడింది.
Stocks |tocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఆరంభ లాభాలు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీస్తున్నది. దీంతో బుధవారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.429.32 లక్షల కోట్లకు చేరుకున్నది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా చిల్లర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. గత నాలుగేండ్లుగా ఎన్నడూ లేనంత స్థాయిలో మంగళవారం నష్టపోయిన సూచీలు బుధవారం అంతే స్పీడ్తో పెరిగాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టే �
Stocks | ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఒక్కరోజే రూ.30 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.