గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. తీవ్ర ఒడిదొడుకులకు లోనైనా.. మదుపరులు పెట్టుబడులకే మొగ్గారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సె�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. ప్రారంభంలో కుప్పకూలిన సూచీలకు చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్య�
తీవ్ర ఒడిదొడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు లాభాల్లోకి వచ్చాయి. వచ్చే సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయంటూ వచ్చిన సంకేతాలు మదుపరులను అమ్మకాలవైపు
హఠాత్ అమ్మకాలతో బుధవారం స్టాక్ మార్కెట్ అతలాకుతలమయ్యింది. కొద్దిరోజులుగా దుందుడుకు ర్యాలీ చేస్తున్న పలు పీఎస్యూ, రైల్వే, అదానీ గ్రూప్ షేర్లలో ఒక వైపు నగదు మార్కెట్లోనూ, ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోనూ
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం కూడా పతనానికి ఆజ్యంపోశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ�
గత కాలమ్లో సూచించిన రీతిలోనే ఎన్ఎస్ఈ నిఫ్టీ పటిష్ఠంగా బౌన్స్కావడమే కాదు.. వారంలో చివరిరోజున 22.127 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నెలకొల్పింది. అయితే అక్కడ్నుంచి వేగంగా తగ్గి 21,854 పాయింట్ల వద్ద
Stocks | కొద్దిసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడయిన.. కొద్దిసేపటికే నష్టాల్లో కూరుకున్నాయి.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 496 పాయింట్లు లబ్ధి పొందడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.05 లక్షల కోట్లు పెరిగింది.
వరుస రికార్డులతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్ మంగళవారం చిన్న బ్రేక్ తీసుకుంది. స్టాక్ సూచీలు ట్రేడింగ్ తొలిదశలో కొత్త రికార్డు గరిష్ఠస్థాయిల్ని చేరిన తర్వాత వెనక్కు మళ్లాయి. వరుసగా ఐదు రోజులపాటు ర్
Stocks | మకర సంక్రాంతి నాడు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 759 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 205 పాయింట్లు లబ్ధితో ముగిశాయి.