Adilabad, | ‘గత ప్రభుత్వాలు పర్దాన్ కులస్తులను ఓట్ల కోసమే వాడుకున్నాయి. కానీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అభివృద్ధికి కేసీఆర్ పాటుపడుతున్నారు.’
నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో వివిధ ఆలయాలాభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
MLA Poaching Case | ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నారనటానికి ఆధారాలే లేవని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనానికి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశం నిర్వహించటం దర్యాప్�
బీఆర్ఎస్ రాకను దేశం స్వాగతిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలను దేశంలోని చాలా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. పేర్లు మార్చి తమ రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలను అమలుచేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో
సబ్బండ వర్గాలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శరణ్యమని పేర్కొన్నారు.
బీజేపీతో దేశానికి ప్రమాదం ముంచుకొస్తున్నందున ఆ పార్టీ వ్యతిరేక శక్తుల సమీకరణే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులను మంజూరు చేసింది. జిల్లాలో రోడ్డులేని గ్రామమంటూ లేన
CM KCR | భారత రాష్ట్ర సమితి పేరు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రతిధ్వనిస్తున్నది. దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీలు చేతకాక వదిలేసిన సమస్యలను పరిష్కరించే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదన్న నమ్మకం సామా