తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజైన బుధవారం వివిధ కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభతో కలిసి కల్యాణమహోత్సవంలో పాల్గొన్నా రు.
తెలంగాణ కోసం నిరంతరం ఆలోచిస్తూ అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పట్టణంలోని 6, 7, 9వ వార్డుకు చెందిన 15 మంది యువకులు బ�
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సే వలు అందుతున్నాయని, వందశాతం నార్మల్ డెలివరీలు చేయాలని తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ తెలిపారు.
బీజేపీపై బీఆర్ఎస్ పోరు బాగుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్ ప్రశంసించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్న�
భూమిలో విత్తనం నాటడం మొదలు.. ఆకాశంలోకి రాకెట్ను పంపే వరకు అవసరమైన వస్తువుల ఆవిష్కరణలు టీ-వర్క్స్లో తయారయ్యేందుకు వీలుగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప
భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణలో భాగంగా కమిటీల ఏర్పాటు వేగంగా సాగుతున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్పూర్కు చెందిన హిమాన్షు తివారిని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక�
తెలంగాణలో ప్రభుత్వం చెక్డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి అద్భుతంగా కృషి చేస్తున్నదని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్, శాస్త్రవేత్తలు ప్రశంసించారు.
భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన 60 మందికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరు పత్రాలను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రమ�
రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి లక్ష్యం నెరవేరిందని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. బుధవారం బీఆర్కే భవన్లో వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంల
నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ సమీపంలో తనకు భూములున్నట్టు నిరూపిస్తే, వారికే రాసిస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టంచేశారు.
‘సూర్యాపేటలో కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని కాదనలేం.. ఒకవేళ రాజకీయ పరంగా విమర్శిద్దామన్నా జనం అంగీకరించే పరిస్థితి లేదు.. నియోజకవర్గం మొత్తం తన కుటుంబంగా భావిస్తూ మంత్రి జగదీశ్రెడ్డి జిల్లా కేంద్�