జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని, వేడుకలు ముగిసే వరకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, 21 రోజలు పండుగ వాతావరణం ఉట్టిపడాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు.
లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్లో అన్యాయంపై దక్షిణాది రాష్ర్టాలు రాజకీయాలకతీతంగా గళమెత్తాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు. 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్�
జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దయ్యిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల పట్టణం లో 14 జోన్లు, 121 సర్వే నంబ
నడిగడ్డ హక్కుల సమితి నేత రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా పెట్టుకొని దాడులు చేస్తున్న ఘటనలు జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి.
ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొని రావడం ఇక తన వల్ల కాదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి క�
మండలంలోని గౌరారం గ్రామ ఉపసర్పంచ్ గోద స్వామి సోమవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు బాజిరెడ్డి గోవర్ధన్ గులాబీ కండువా కప్పి పార్టీ
బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమ తడాఖా చూపించాలని, ఆరు నెలలపాటు ప్రత్యేక కార్యాచరణ మేరకు అడుగులు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ పేదల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖ మం
రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ముగిశాయి. ఇక అభ్యర్థుల ప్రకటనే �
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసం, బీఆర్ఎస్ ఏపీ క్యాంప్ కార్యాలయంలో వైభవంగా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
BRS | కాంగ్రెస్ పాలనలో కరువు కాటకాలతో బతుకు దెరువు, నీళ్లు లేక ప్రజలు వలస పోయారని, కాంగ్రెస్ పాలన మైగ్రేషన్ అయితే.. బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్ అని వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు చెప్పారు. కాంగ్ర