Harish Rao | సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో శుక్రవారం పర్యటించిన మంత్రి హరీశ్రావు ఒక అరుగు మీద కూర్చున్న ఓ వృద్ధురాలిని ఆత్మీయంగా పలకరించారు. చిరునవ్వుతో కుశల ప్రశ్నలు వేశారు.
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం బీఆర్ఎ
ప్రధాని నరేంద్రమోదీ.. నిత్యావసర ధరలను తగ్గించలేకపోతే గద్దె దిగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపు ను నిరసిస్తూ శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.
భారతదేశ పురోగమనమే లక్ష్యంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీతో కలిసి పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ముందుకు వస్తున్నాయి.
MLC Kavitha | దేశంలో నారీశక్తిని ఏకంచేసి, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించేదాకా పోరాటం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు.
Telangana | తెలంగాణ మాడల్ మహారాష్ట్రకు అవశ్యమని, దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మహారాష్ట్ర ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం సవాల్ విసిరారు.
రోడ్డు రెన్యువల్ పనుల్లో వేగం పెంచాలని, జూన్ నాటికి రాష్ట్రంలో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఆర్థిక పునరావాస పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి సబ్సిడీపై రుణాలు అందిస్తూ ఉపాధికి భరోసానిస్తున్న�