మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని మహిళ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మహిళలకు సర్కారు అండగా ఉంటూ, అన్ని దశల్లో వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని తెలిపారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నది.
తెలంగాణ ఆరు దశాబ్దాలకల. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలగానే మిగిలిపోతుందేమోననే ఆందోళనను పక్కకునెట్టి రాష్ర్టాన్ని సాధించి తెలంగాణకు కొత్త వెలుగులను అందించిన మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్.
భారత పార్లమెంట్లో తొలి సారి 1996 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. 27 ఏండ్లు గడిచినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువసభ ఆమోదం ప�
మన ముందు తరం స్వాతంత్య్రం కోసం పోరాడారు... మా తరం తెలంగాణ కోసం పోరాటం చేశాం... ఇప్పుడు మహిళలు 33 శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
ఆకాశంలో సగం. కానీ, ఆమెకు చట్టసభల్లో ఆవగింజంత ప్రాతినిధ్యం. ఇదీ 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో పాలకులు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం. దాదాపు మూడు దశాబ్దాలుగా చట్టసభల్లో తమకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అబల
‘ఆకాశంలో నీవు నేను సగం సగం.. అనంత కోటి నక్షత్రాల్లో నీవు నేను సగం సగం’ అని అన్నారు ప్రముఖ కవి, రచయిత శివసాగర్. జనాభాలో దాదాపు సగభాగమైన మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సమాన హక్కులు, సాధికారత కలిగి ఉన్నప్పుడే ఆ �
Telangana | మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కారు ఆడబిడ్డలకు కానుక ఇచ్చింది. స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీ) రూ.750 కోట్ల వడ్డీ లేని రుణం (వీఎల్ఆర్) నిధులను సోమవారం విడుదల చేసింది.
Suryapet | సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ప్రజలకు అన్ని వనరులు సమకూరుస్తూనే ఆహ్లాదం పంచేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. పట్టణంలో సద్దుల చెరువు చుట్టూ ఇప్పటికే రూ.21 కోట్లతో మినీ ట్యాంక్బండ్�
BJP | భారత ప్రజాస్వామ్యాన్ని మోదీ పాలన నిరంకుశం వైపు నడిపిస్తున్నదని దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు ఉదంతమే అందుకు నిదర్శమని స్పష్టంచ�
ఎనిమిదేండ్లుగా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రగతి పనులపై అన్ని ప్రాంతాల్లో చర్చ జరుగాలని, ఇందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించేలా కార్యోన్ముఖు�