బీఆర్ఎస్కు మహారాష్ట్రలో మంచి ఆదరణ లభిస్తున్నదని నాందేడ్కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత గణేశ్ కదం అన్నారు. ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతోపాటు తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై మరా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహిళల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కవితపై మాట్లాడిన మాటలు ఆయన అక్కనో, చెల్లనో అంటే ఊరుకుంటడా అంటూ ప్ర�
త్వరలో మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. మరాఠ్వాడాలో బీఆర్
ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana bhavan) ముందు బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రథసారథి అని పేర్కొన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముం దుకుసాగుతున్నదని పేర్కొన్నారు.
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ పోరాటంలో ఆఖరు వరకు పోరాట యోధురాలు కవిత వెంట ఉంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంల�
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నదని తెలిపారు
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని సాగిస్తున్న కుట్రలను ఆపకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం హ
CM KCR | కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇటీవల కాలంలో విపక్షాలపై, తమకు ఎదురు నిలబడే, తమను ప్రశ్నించేవారిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో �
కరీంనగర్ జిల్లాకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. వరదకాలువ, మధ్యమానేరు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల పేరుతో మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి, మట్టి పను
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం బీఆర్ఎస్ తొలి విజయమని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ అన్నారు. రైతుల పార్టీ బీఆర్ఎస్ గులాబ