MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచార�
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మహిళలకు సంక్రాంతి సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలు న�
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి వికారాబాద్ జిల్లాలో అనూ హ్య స్పందన లభిస్తున్నది. జనవరి 19వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం �
మోదీ బెదిరింపులకు భయపడేది లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. శన�
విపక్షాలపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు దమ్ముంటే అదానీపై దర్యాప్తు జరపాలన
మహిళా గవర్నర్ అయ్యి ఉండి రాజ్భవన్లోకి మహిళా ప్రజాప్రతినిధులకే అనుమతి ఇవ్వకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరం. బాధ్యతాయుతమైన స్థాన�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మకు టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఫ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండి సంజయ్ చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా స్వీకరించ�