సినీనటి, యాంకర్ అనసూయ ఆదివారం సిరిసిల్లలో సందడి చేసింది. స్థానిక గాంధీచౌరస్తాలోని విశాల షాపింగ్ మాల్లో ఏర్పాటుచేసిన పట్టుశారీస్ అండ్ మెన్స్ ఎత్నిక్ ఫ్లోర్స్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది
తాను అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్ చేశారు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసే పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల
నాగర్కర్నూల్ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. జిల్లా కేంద్రంలో నూతనంగా పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. సమీకృత కలెక్టరేట్ సంసిద్ధం కాగా.. ఎస్పీ రాజభవనాన్ని తలపిస్తున్నద�
దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ను (BRS) స్థాపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ నెల 6న మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజ
దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తు�
MLC Kavitha | అదానీ కుంభకోణం కారణంగా ఎల్ఐసీలోని ప్రజల డబ్బులు ఆవిరైపోతుంటే కేంద్రం ఎందుకు మౌనం గా ఉంటున్నదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదా నీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ 11% మేర పడిపోవడం పట్ల ఆమె శనివ�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనల్లో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థ�
తెలంగాణ రాష్ట్ర ప్రగతి, దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశ భవిష్యత్కు ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని ఆనాడు కన్న కలలు.. స్వరాష్ట్రంలో నేడు సాకారం అవుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీలోకి వరుస చేరికలతో ఆంధ్రప్రదేశ్ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నది. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేఘవరపు వరలక్ష్మి
బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) స్థాయిని �