ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ నిలిచింది.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురం అంబ�
ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం అంకన్నగూడెం అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో మొత్తం 440 మంది జనాభా, 110 కుటుంబాలు ఉన్నాయి. అభివృద్ధిని చూడని ఊరుగా ఆంధ్ర పాలనలో అవస్థలు పడిన ఈ గ్రా�
బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని, ప్రభుత్వం కో ట్లాది నిధులు వెచ్చించి అన్ని ఆలయాలను పునర్నిర్మిస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అ న్నారు.
రెండేండ్ల కిత్రం నా భర్త చనిపోయిండు. దీంతో మాకు ఉన్న ఎకరా పొలంతో ఎలా బతకాలో తెల్వక, అప్పులు తీర్చే మార్గం లేక.. కూతురు పెండ్లి ఎట్ల చేయాలో తెలియని ఒకానొక సమయంలో చావే శరణ్యం అనుకున్నాం. ఆ తరుణంలో ఆపదలో బంధువ�
హైదరాబాద్ శివారులలోని రంగారెడ్డిజిల్లాలో పారిశ్రామిక ప్రగతి శరవేగంగా పరుగులు పెడుతుంది.. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున రానున్నాయి. పరిశ్రమల్లో స్థానికులకు
రెండో విడుత గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న గొర్రెల పెంపకందారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ 5న జీవాల పంపిణీని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్�
కేంద్రం, రాష్ట్రంలో సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిన పాపాలను పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కడుగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపా
సీఎం కేసీఆర్ పాలనలో హెల్త్సిటీగా రూపుదిద్దుకుంటున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జిల్లాకు పలు కొత్త అసిస్టెంట్ పోస్టులు నేపథ్యంలో బుధవారం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చ
Minister Errabelli | తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
BRS | సబ్బండ వర్ణాల ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెడతాయని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను పునర్ వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 18,19ని మంగళవారం విడుదల చేసింది. ఈ జీఓ ఆధారంగా రాష్ర్టాన్ని నాలుగు టెరిటోరియల్స్గా విభజించిన ప్రభుత్వం రెండు జిల్లాలక
నిర్మల్ జిల్లా కేంద్రం లో వాహన పరిశీలన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సారంగాపూర్ చించోలి (బీ) గ్రామ సమీపంలో
రానున్న ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి గ్రామ శివారులోని మంచిర�
తొమ్మిదేళ్లుగా రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తున్నదని, కేంద్రంలో బీజేపీ సర్కారు కూడా ఉన్నదని, కమలనాథులు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్�