భారత రాష్ట్ర సమితి అంటే ప్రజల టీమ్.. ఇది ఏదోఒక పార్టీకి ‘ఏ’ టీమ్గానో.. ‘బీ’ టీమ్గానో ఉండే ప్రసక్తే లేదు. ఇది ప్రజల టీమ్గా ఉంటుంది. బాధితుల టీమ్గా ఉంటుంది. పీడితుల పక్షాన ఉంటుంది.. రైతుల పక్షాన ఉంటుంది.. దళ
ఈటల రాజేందర్ నాకు పెద్దన్న. రాజకీయంగా ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు. ఆయననుచంపేందుకు సుపారీ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం. ఇన్నేండ్ల బీఆర్ఎస్ రాజకీయంలో అలాంటి చిల్లర రాజకీయాలు, సుపారీ రాజకీయాలు, హత్యా రాజ
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రెండ్రోజుల పర్యటన మహారాష్ట్ర ప్రజల జీవితంలో మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది. 600 కార్లతో.. ఆరు కిలోమీటర్ల పొడవైన భారీ కాన్వాయ్తో ప్రగతి భవన్ నుంచి సోలాపూర్ వరకు బ�
మహా మార్పు మొదలైంది.. ఆ మార్పు దేశమంతా విస్తరిస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశంలో ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఉద్యమ కాలం�
దేశంలో గుణాత్మక మార్పే.. భారత రాష్ట్ర సమితి లక్ష్యమని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. అణగారిన వర్గాలను ప్రభుత్వాలు విస్మరించడం వల్లనే దేశానికి ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశ�
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో చేస్తున్న పర్యటనలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలూ భాగస్వాములయ్యాయి. సీఎం కేసీఆర్ వెంట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ
దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. అందుకే దేశమంతటా బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఖమ్మం జిల్లా �
CM KCR Speech Highlights | బీఆర్ఎస్ను తెలంగాణ పార్టీ అంటున్నారని.. కానీ బీఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే, పరివర్తన తెచ్చే ఒక మిషన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది జాతీయ స్థాయిలో పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. మహారాష్�
రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు సోమవారం రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లిన సీఎం కేసీఆర్కు సంగారెడ్డి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో 600 వాహనాల్లో తరలివెళ్లిన భారీ కాన్వాయ్కి అధికా�
మహారాష్ట్ర రైతులు, ఇతర ప్రముఖులు బీఆర్ఎస్లో చేరి కిసాన్ సర్కారుతో బతుకులను బాగుపరుచుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నలువైపులా, ఇటు కర్ణాటక ప్రాంతాల నుంచిచేరికలు జరుగుతూ బీఆర్ఎస�
హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఫేక్ ఆడియోతో కుట్రపన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విప్ పాడి కౌశిక్రెడ్డి చెప్పారు. ఫేక్ ఆడియోతో ముదిరాజ్ల మనోభావాలు దెబ్బతింటే, ప�
బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఆమె సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో
‘కాంగ్రెస్ అంటే స్కాంలు, గ్రూపులకు కేరాఫ్.. అలాంటి పార్టీ నా యకులు బీఆర్ఎస్ సర్కారు స్కీములపై విమర్శ లు చేయడం విడ్డూరం’ అంటూ బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు �
మన తెలంగాణలో వింత నాయకులు మోపయ్యారు. సాధారణ జనం మనోభావాలతో వారికి నిమిత్తం ఉండదు. ప్రజల అంతరంగం వాళ్లకు అంతకన్నా పట్టదు. పౌరుల నాడి జోలికి వారు పోనే పోరు. వాస్తవాలను విస్మరిస్తారు.