సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనపై బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఆ తప్పడు ప్రచారాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో అమలు క�
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని ఆదిలాబాద్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. �
‘సీఎం కేసీఆర్తోనే మనకు భవిష్యత్తు ఉంటుంది.. ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివా�
ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పే తెలంగాణ అభివృద్ధి చెందిందనడానికి ఆనవాళ్లని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలకపల్లి మండల బీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని చిన్నముద్�
సీఎం కేసీఆర్తో దేశం అభివృద్ధి, పేదల సంక్షేమం సాధ్యమని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దేముల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆ పార్టీ మండల అధ్యక్షు
కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయి. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకుపోవాలి... పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరం సైనికుల్లా పనిచేయాలి.. బీజేపీ నాయకుల కుట్రలను తిప్పికొట
పాలేరులో అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగింది. ఏడాది కాలంలోనే నియోజకవర్గానికి మత్స్య, నర్సింగ్, జేఎన్టీయూ కాలేజీలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది. అనేక జాతీయ రహదారుల కూడలిగా ఖమ్మం రూరల్ మండలం అవతర
“సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు... దేశంలో ఎక్కడా లేని విధంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.. ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ముస్లింలకు రంజాన్ తోఫా” అ
తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా అండగా నిలుస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దామెర మండల కేంద్రంలో పరకాల, నడికూడ మండలాల్లోని గ్రామాల వారీగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సంద�
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ వస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా సమన్వయకర్త బోడెకుంట్ల వెంకటే�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. నాందేడ్, కంధార్ -లోహా వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం, మధ్య మహారాష్ట్రకు చేరుకొన్నది. మహ
బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, పార్టీకి వారే బలం, బలగమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా కంటికి ర
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే పేదల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతోపాటు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రం�