రాష్ట్రంలోని వృద్ధులందరికీ సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులా మారి ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటుంటే.. ప్రధాని మోదీ మాత్రం ఉన్న పళంగా ధరలు పెంచి పేదలను భయపెడుతున్నారు. బీజేపీ సర్కారు పుణ్యమా అని పేదలు కనీ�
మహారాష్ట్రలోని కంధార్లోహలో 26న నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతున్నదని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి చెప్పారు. ఇందుకు పార్టీలో భారీ చేరికలే
వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు గురువారం దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి వచ్చిన సీఎం కేసీఆర్కు హెలిప్యాడ్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలికారు.
బేగంపేట్లో నెలకొన్న వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం బేగంపేట్ డివిజన్లో రూ. 1.58 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ సురభి వాణ�
ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు దశల వారీగా అందించే కార్యక్ర�
తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా ఇన్చార్జి వీ.గంగాధ�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పటిష్టతకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని నాంపల్లి నియోజకవర్గం అహ్మద్నగర్ డివిజన్ బీఆర్�
మున్సిపాలిటీ పరిశ్రుభంగా ఉండాలంటే పబ్లిక్ టాయిలెట్స్ అవసరమని భావించి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా ఘట్కేస�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. �
రాష్ట్ర సర్కారు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నది. ఆడబిడ్డకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి. డెయిరీ, పుడ్�
ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పెద్దపల్లి జిల్లా లో విజయవంతంగా కొనసాగుతున్నది. దృష్టి లో పాల తో బాధపడుతున్న వారికి ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి వెలుగులు ప్రసాదిస్తు�
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 18, 19 తేదీల్లో అకాల వర్షాలు విరుచుకుపడ్డాయి. ఈదురు గాలులతో భారీగా వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా మే నెలలో అకాల వర్షాలు వస్తాయి. కానీ, ఈ సారి వాతావ�
మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతుండడాన్ని చూసి రైతులు, బీఆర్ఎస్ నాయకులు మురిసిపోతున్నారు. ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సీతారాంపూర్ స్టేజీ సమీపంలోని క�
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇక్కడి వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతానికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసేవారు. ప్రతి గ్రామంలో వంద మందిలోపు మాత్రమే పింఛన్లు వచ్చేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర