విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇప్పటికీ సొంతంగా ఇనుప గనులు లేవు. ప్లాంటు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్- ఒడిశాలో ఉన్న బైలాడీలా గనులను కేటాయించాలని ఎప్పటి నుంచో ఆ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు కోరుతున�
మంత్రి జగదీశ్రెడ్డి ఇలాఖాలో ఆత్మీయ సమ్మేళనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. రొటీన్కు భిన్నంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ ద్వారా మంత్రి జగదీశ్రెడ్డి మార్క్ ప్రస్పుటించింది.
అన్ని వర్గాలకూ గులాబీ జెండా అండగా నిలుస్తున్నదని, తల్లి గర్భంలోనున్న శిశువు నుంచి వృద్ధుల వరకూ సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నదని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇన్�
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని, ఇందుకు అన్ని రాష్ర్టాల నుంచి పార్టీకి వస్తున్న మద్దతే నిదర్శనమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎల్కతుర్తి మండలంలో రెండో వ�
జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అవసరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గొర్రెల
Minister Sabitha Indra Reddy | ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తుంటే.. కేంద్రంలో మోదీ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డ్డి అన్నారు. బుధవారం ఆమె చేవెళ్ల నియోజకవర్
పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని, బీఆర్ఎస్ను మరింత శక్తివంతంగా మార్చే దిశగా ముందుకెళ్లాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో బుధవారం నిర్వహించిన బ
ప్రజా సంక్షేమం, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. రాయపర్తి గ్రామ శివారు మహబూబ్నగర్ గ్రా�
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని గురిజాలలో బుధ�
ఆంధ్రా మంత్రులు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడకపోతేనే మంచిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ‘మా జోలికి రావద్దు. మా గురించి ఎక్కువగా మాట్లాడితే మీకే మం
సమాజంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న బీఆర్ఎస్ సారథ్యంలోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్
రాజ్యాంగ నిర్మాత, విశ్వమానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న హైదరాబాదులో నిర్వహిస్తున్న మహా విగ్రహావిషరణకు రాష్ట్ర నలుమూలల నుంచి దళిత బహుజనులు పాల్గొని విజయవంతం చ�
బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో దళితబంధు పారిశ్రామికవేత్తలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సన్మానించారు. దళిత బంధుతో దళితుల దశ మారిందని మంత్రి పేర్కొన్నారు. అధికారుల చిత్తశుద్ధితో �
బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్న�
దళిత, గిరిజనుల్లో ఇంకా వీడని సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం.. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉంటేనే అవకాశం.. విదేశీ విద్య అంటే ఆయా వర్గాలకు అందని ద్రాక్షే.. దాన్ని కలలో కూడా ఊహించని ఆ వర్గాలకు తెలంగాణ రాష