‘ఇన్నాళ్లూ పార్టీకి ఎన్ని ఇబ్బందులు తెచ్చినా ఊరుకున్నాను. ఇక ఉపేక్షించేది లేదు. ఇకపై అలాంటి వారిపై కఠిన నిర్ణయాలు, చర్యలు ఉంటాయి. ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది’ అని ఎమ్మెల�
వరుసగా రెండో రోజు.. మళ్లీ ఏకధాటిగా పది గంటలపాటు విచారణ.. అయినా ఎమ్మెల్సీ కవిత మొఖంలో అలుపులేదు.. చిరునవ్వు చెరిగిపోలేదు. ఎంత ధైర్యంగా లోపలికి వెళ్లారో.. అంతే ఉత్సాహంగా విజయచిహ్నం చూపిస్తూ బయటకు వచ్చారు. ఈడీ �
తెలుగువారి నూతన సంవత్సరమైన శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. బుధవారం రవీంద్రభారతిలో ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో �
వ్యవసాయ సీజన్లో పంట రుణాలు భారీగా పెరగనున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా పండించే వరి, పత్తి రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున అదనంగా రుణం అందనున్నది. ఈ మేరకు పంటల రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ �
గుజరాత్లోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉంటుందా? అం టూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రంపై మండిపడ్డారు. 13,500 కోట్ల బ్యాంకు మోసాలకు పాల్పడిన మెహు ల్ చోక్సీకి కేంద్ర ప్రభ�
‘తెలంగాణ పథకాలు దేశానికి పాఠాలుగా.. రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది..’ అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో షాబాద్ మండలంలోని మన్మర్రి గ
‘పల్లెల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలే.. ఏప్రిల్ 20 లోపు రంగారెడ్డి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయండి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
అత్యున్నతమైన గవర్నర్ వ్యవస్థకు కళంకం తీసుకురావొద్దని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఆడబిడ్డ, భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కను బీజేపీ టార్గెట్ చేసింది. ఉద్యమ నాయకుడు, పరిపాలనదక్షత కలిగిన కేసీఆర్ను ఢీకొనే సత్తాలేకే కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్�
తెలుగువారి కొత్త సంవత్సరం రానే వచ్చింది. నేడు (బుధవారం) శోభకృత్ నామ ఉగాది పండుగను ఘనంగా జరువడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అ
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం 7.70 శాతం పెరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.