అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ప్రకృతి వైపరీత్యానికి రైతు గుండె బరువెక్కింది. వీటిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తానే కదిలి వచ్చారు. నేలవాలిన పంటలను పరిశీలించారు.
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలమని, వారే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్�
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో రుక్మారెడ
బీఆర్ఎస్ (BRS) అంటేనే భారత రైతు సమితి అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒక్క తెలంగాణలోనే (Telangana) అన్నదాతకు.. పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు.
అకాల వర్షం కారణంగా పంట నష్టాన్ని చవిచూసిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసానిచ్చారు. గురువారం ఆయన హెలీకాఫ్టర్ ద్వారా రావినూతల గ�
CM KCR | పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు అవసర�
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ గురువారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. గురువారం సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో పర్యటించిన
సకల జనుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం చౌదరిగూడలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశార�
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించ తలపెట్టిన రోప్వే పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనాల జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని త
పోచమ్మమైదాన్, మార్చి బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 11, 29 డి