CM KCR | తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం ధనస�
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని లోహా పట్టణం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొనే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. లోహా పట్టణంలోని బైల్ �
సీఎం కేసీఆర్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గం కొత్త రూపును సంతరించుకున్నది. ఉమ్మడిరాష్ట్రంలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం తొమ్మిదేండ్లలో ఊహించని ప్రగతి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నద�
రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల్లో నియమించబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ల మెరిట్ లిస్ట్ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రా�
గతంలో రూ.200 లు పించన్ వచ్చేది. అది సరిపోక పోయేది. కారు గుర్తు కేసీఆర్ సారు రెండు వేలు ఇస్తుండు. తలెత్తుకుని బతుకుతున్నాం. అంతేకాకుండా మా బిడ్డ బిడ్డకు కల్యాణలక్ష్మితో లక్ష రూపాయలు వచ్చినై. కారు గుర్తు ప్ర�
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడమే అందరి లక్ష్యం కావాలని, సమన్వయంతో ముందుకెళ్లి ముఖ్యమంత్రిని �
ప్రభుత్వం అమలు చేసే పథకం ఏదైనా అవార్డులు తెలంగాణ రాష్ర్టా న్నే వరిస్తున్నాయని, ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పంచాయతీరాజ్ అవార్డు-23లో దేశంలో మరోసారి సత్తా చాటుకునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అటవీ, పర్�
మహిళా సంఘాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నా రు. కడెం రైతు వేదికలో శనివారం మహిళా సం ఘాల సభ్యులకు వడ్డీ వాపస్ నిధుల చెక్కును అం దజేశారు.
ప్రతి ఒక్కరూ భక్తి మార్గం ద్వారా తమలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలను దైవత్వంలో లీనం చేస్తూ శాంతి స్థాపనకు పాటుపడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేం ద్రంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో శ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జవహర్నగర్కు చెందిన మాజీ వార్డు సభ్యురాలు కేతమ్మ ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసింది.
CM KCR | స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గజ్వేల్ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ చేపట్టని అనేక కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారానికి వే�
BRS Public Meeting | మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ నియోజకవర్గం లోహా పట్టణంలో 26న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బైల్ బజార్లో 15 ఎకరాల వి�
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ గత నెలలో నిర్వహించిన నాందేడ్ సభతో మహారాష్ట్ర సర్కారు భయపడిపోయిందని మరాఠీ రైతులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఫిబ్రవరి 5న చేరికల సభ నిర్వహించిన �