జిల్లాలో దళితులు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని బతికేలా చేస్తున్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ �
తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఆ భూములకు చట్టపరంగా ఎలాంటి హక్కులూ లేవు. తమకు పట్టాలిచ్చి యజమానులను చేయాలంటూ సాగుదారులు చేసిన డిమాండ్ల పరిష్కారంపై సమైక్య సర్కారు నిర్లక్ష్యం చేసింది. అంతే కా
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు ఏర్పుల నరోత్తం బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గురు
దళిత బంధు పథకం సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం ఆధునిక సమాజంలో లేదని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీ సామాజిక వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తు�
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ నుంచి మొన్న కాంగ్రెస్ జనగర్జన వరకు దారులన్నీ ఖమ్మంవైపే.
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసు.. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి తీరుతాం.. దశాబ్దాలుగా కాజీపేటకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేది లేదు.
Maharashtra | మహారాష్ట్రలో బీజేపీకి మరోసారి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని జల్గాన్, ధూలే, లాతూర్ జిల్లాల నుంచి బీజేపీసహా ఇతర పార్టీల నేతలు, రిటైర్డ్ అధికారులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్
Minister Mallareddy | అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి అవుషాపూర్, అంకుషాపూర్, ఏదులాబాద్ గ్రామాల్లో రూ. 30 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్�
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �
BRS Party | మహారాష్ట్రలో బీజేపీకి మరోసారి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని జల్గాన్, ధూలే, లాతూర్ జిల్లాల నుంచి బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు, రిటైర్డ్ అధికారులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్�
ప్రపంచంలోని విశ్వ నగరాల్లో భౌగోళిక అనుకూలతలు ఉన్న పిడికెడు నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇలాంటి నగరానికి అంతర్జాతీయ హంగులు అద్దాలంటే చిత్తశుద్ధి కావాలి. అంతకుమించి.. ఇది ‘మా నగరం’ అనే అంకితభావం ఉండాలి. గత పా�
Telangana | ‘మాకూ కావాలి రైతుబంధు పథకం.. మాకూ ఇవ్వాలి పెట్టుబడి సాయం’... అంటూ తమిళనాడు రైతులు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం తమిళనాడు రైతు దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలోని కృష్ణగ
ముస్లిం మైనారిటీలపై ఏపీలోని జగన్ సర్కార్ వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీలను అన్ని విధాలుగా అండగా ఉంటామ�