రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా �
అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని అక్బర్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సోమవారం పాల్గొన్నారు. రూ.25లక్షల నిధులతో నిర్మించిన నక్కల �
వైద్య రంగానికి సీఎం కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసిందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. మండలంలోని రామాపూర్ మాతాశిశు సంరక్షణ సెంటర్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని సోమవ
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి పల్లెల్లోని కార్యకర్తలే బలమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్లో సోమవారం ఏర్పాటు చేస�
భారతదేశంలో కేసీఆర్తోనే సుపరిపాలన అందుతుందని, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విఠల్రెడ్డి పేర్కొన్నారు.
మద్యం కొనుగోళ్ల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేస్తున్న దర్యాప్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కవిత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ �
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా సంబురంగా కొనసాగుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా ఒకే మీదకు వచ్చి ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే కుట్రలు పన్నుతున్నదని, వాటిని తిప్పికొడతామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కే
బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన రేపిస్టుతో గుజరాత్లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే వేదిక పంచుకోవడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలో జీఎస్టీ విషయంలో పత్తి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. సమస్య పరిష్కారానికి సెంట్రల్ జీఎస్టీ చైర్మన్ వివేక్ జోహ్రీ హామీ ఇచ్చారని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నాయకు�
మోదీని గద్దె దించేందుకు సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్తో కలిసి నడుస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. అమిత్షాకు నేరచరిత్ర ఉన్నదని, కేంద్ర హోంమంత్రి అయ్యాకైనా తన పూర్వ పరిస్థితి
కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సీపీఎం (CPM) తిప్పికొడుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అన్నారు.
నగరవ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆత్మీయ సమ్మేళనాలు జోరందుకున్నాయి. వారం రోజుల క్రితం మొదలైన ఆత్మీయ సంబురాలు వచ్చే నెల 24 వరకు నిర్వహించనున్నారు.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సాధిస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాచారంలోని ఏఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.