మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల దం దా జోరుగా నడుస్తున్నదని, రూ.50వేలు కొట్టు.. ఇల్లు పట్టు.. అని లబ్ధిదారులకు ఆఫర్ ఇస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ�
అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సందడి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏకకాలంలో జరిపేందుకు సన్నాహాలు చేస్త�
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమం నుంచి పురుడుపోసుకున్న పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ నాయకత్వంలో శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపి, తెలంగాణ ప్రజలను ఏకం చేసి, వారిలో విశ్వాసాన్ని నెలకొల్పి ఎన్నో కష్�
బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్కుమార్, ఏడాది క్రితం సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడం, తర్వాత నియోజకవర్గంలో రాజకీయాలు మారిపోవడంతో మాజీమంత్రి జీవన్రెడ్డి, ఆయన వర�
ధాన్యం సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మండలంలోని మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని శ�
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టారీతిగా మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్లుందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారనే
KP Vivekananda | మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచించారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో జరుగుతున్న అభివృ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురుడుపోసుకున్న ప్రతిపాదనలు ఒక్కొక్కటీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీలో భాగంగా 47 ప్రాంతాల్లో 37 చోట్ల ప్రాజెక్టు ఫలాలు అందుబాటులోకి రాగా...రెండో విడత ప్రతిపాదనలు కా
‘కేసీఆరే మా నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఆమె రాసినట్టుగా చెప్తున్న లేఖపై కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చకు కవిత స్వయంగా తెరదించారు.
‘దినదినగండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న చందంగా ఉంది ‘104’ సంచార ఆరోగ్య వాహనాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో చేరిన ఉద్యోగుల దుస్థితి. ఫార్మసీ, ఏఎన్ఎం కోర్సులు పూర్తిచేసిన వారిని ‘104’ సంచార వాహనాల్లో వైద్యారోగ్య స�
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారుపై ప్రజలకు నమ్మకం లేకనే స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు అన్నా
కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ఎదుట విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇది ఊహించిన �