కాళేశ్వరం ప్రాజెక్టులో బాంబులు పెట్టారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పిటిషన్గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ విశేషంగా కృషి చేశాడని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శ్రీ స్వయంభూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్�
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇటు వ్యాపారులు, అటు ప్రజలు ఇబ్బందులుపడకుండా ఉండేందుకు, ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు ముగింపు పలికేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే చోట వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకున�
బీఆర్ఎస్ పార్టీ (BRS) రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ (Dallas) ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డల్లాస్లోని డీఆర్ పెప్పర్ అరేనా (DR Pepper Arena) వేదికగా జర
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే చాలా ఆయా ప్రాంతాల్లో ఉద్యమ పార్టీ నేతలపై పోలీసులు నిర్భందాలు విధింస్తున్నారు. సీఎం రేవంత్ శుక్రవారం సంగార
గుంతలు లేని ప్రయాణమే లక్ష్యంగా సీఆర్ఎంపీ రోడ్లకు శ్రీకారం చుట్టి ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంత పథకంగా బీఆర్ఎస్ తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ గుంతలమయమైన రహదారులు వాహనదారులకు దర్శనమిస్�
‘కాళేశ్వరంలో లక్ష కోట్లు మునిగిపోయాయనడం తప్పు. రూ. 94 వేల కోట్ల ప్రాజెక్ట్ అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎైట్లెతది? కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు’ అంటూ సీఎం రేవంత్రెడ్డ
సంగారెడ్డి జిల్లాలో కాలుమోపకముందే సీఎం రేవంత్రెడ్డి పర్యటన విమర్శల పాలవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులను శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. కేసీఆర్ హయా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం ముస్తాబాద్ మండలంలో పర్యటించనున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ముస్తాబాద్ మండలం బందనకల�
వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. రెండు రోజుల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్త�
తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెర లేపిందని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజవకర్గ సమన్యయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి విమర్శించారు. పట్టణంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైడ్రా డిపార్ట్మెంట్లో బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్.. రేవంత్రెడ్డి ప్రభుత్వ సరికొత్త విధ్వంస పాలనకు నాంది అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్య�