తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెర లేపిందని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజవకర్గ సమన్యయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి విమర్శించారు. పట్టణంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైడ్రా డిపార్ట్మెంట్లో బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్.. రేవంత్రెడ్డి ప్రభుత్వ సరికొత్త విధ్వంస పాలనకు నాంది అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్య�
బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం యాదగిరిగుట్ట పట్టణ నాయకుడు సదా ప్రవీణ్కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రవీణ్కుమార్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్య�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు దక్కాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల�
కష్టంలో ఉన్న తల్లిలాంటి పార్టీని నమ్ముకొని ఉండే వారే నిజమైన కార్యకర్తలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అవకాశవాదులే సిగ్గులేకుండా పార్టీ మారుతారని విమర్శించారు. పార్టీ నుంచి ప�
రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తామని చెప్పి, పర్సంటేజ్ ల పాలన కొనసాగిస్తున్నారని కే టీ అర్ సేనా తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ �
దళితోద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ (Bhagya Reddy Varma) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులు అర్పించారు. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్త అని, అంబేద్కర్ కన్నా ముందే పీడిత ప్రజ�
KCR | కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన ఆర్థిక జైత్ర యాత్రను ఐసీఆర్ఏ (ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) సంస్థ కండ్లముందు నిలిపింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభ
Kaleshwaram | కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి నిర్మించిన రెండు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొన్నాళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి.. కమిషన్ల పేరిట హడావుడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్య
‘ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కుప్పకూలి మూడు నెలలు అవుతున్నది. ఇప్పటివరకూ అందులో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను బయటకు తీయలేకపోయారు. ఆ పనుల్లో ఏం జరిగిందో చెప్పే పరిస్థి
జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 23న జహీరాబాద్ పర్యటనకు సీఎం రేవంత్ ఏముఖం పెట్టుకొని వస్తున్నారని మాజీ మంత్రి �
ఆకట్టుకునే ప్రకృతి రమణీయత.. ఆహ్లాదం పంచే సాగర్ వెనుక జలాల అందాలు.. పక్షుల కిలకిలు.. కనువిందు చేసే దృశ్యాలతో తెలంగాణ అరకుగా పేరొందిన ప్రాంతం దేవరకొండ నియోజకవర్గంలోని నేరెడుగొమ్ము మండల పరిధిలోని సాగర్ బ్�
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికరంగంలో అసాధారణ విజయం సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గుర్తుచేశారు. 2015లో తలసరి పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (జీఎస్వీ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ పేరుతో కేసీఆర్, హరీశ్రావుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమన్లు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. ఈ సమన్లు రాజకీయ ప్రతీకార ధోరణికి నిదర్శన