కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే కేసీఆర్ ను బదనాం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని నాఫాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికే విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా నోటీసులు ఇవ్వడం లాంటి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ మ�
Harish Rao | తెలంగాణ రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. 2015లో తలసరి జీఎస్వీఏ (పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్)లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే �
Oil Palm | ఇందూరు జిల్లా ఇప్పుడు నూనె గింజల సాగులోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్లో రైతు మార వెంకట్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 2022లో నాటిన ఆయిల్ పాం మొక్కలు ఇప్పుడు ఏ
Miss World | రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న వారికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదగిరిగుట్ట, కొత్తగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనం, సెక్రటేరియట్తోపాటు రామో
KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. అదేవిధంగా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, మాజీ ఆర�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఉమ్మడి జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే కాళేశ్వరం �
మండలంలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై సవాల్ విసిరి, చర్చకు వచ్చిన నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యం చేశారు. మూకుమ్మడిగా తరలివచ్చి దాడికి యత్నించారు. మంగళవారం ధర్మారం మండల కేంద్రంల
ధర్మపురి నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తున్నదని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ధర్మారం మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించి, ప్రెస్మీట్ పెట్టేందుకు తమ పార్టీ నా�
అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సత్తా అనతికాలంలోనే తేలిపోయింది. హామీలు ఇచ్చింది ఎగ్గొట్టడానికే, అధికారం ఎగురవేసుకు పోయేందుకే అని ప్రజలకు తెలిసివచ్చింది. ఇక �
‘రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొడితిరి.. అధికారంలోకి రాగానే మంత్రి సీతక్క చేత మొదటి సంతకం పెట్టిస్తిరి.. కాంగ్రెస్ గద్దెనెక్కి ఏడాదిన్నర ద�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న మక్కువ అన్నం పెట్టే రైతులను ఆదుకోవడంలో లేదని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మంగళవారం హాలియాలో బీఆర్ఎస్ ప�
సామాన్యులకే కాదు, చట్టాన్ని అమలు చేసే పోలీసులకైనా.. చివరకు చట్టాన్ని చేసే ప్రజాప్రతినిధులకైనా.. ఒకే చట్టం! అయితే, రాజకీయ చదరంగంలో పావులుగా మారిన కొందరు పోలీసు అధికారులు ఈ వాస్తవాన్ని మరిచిపోతున్నారు. రాజక