Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే యుద్ధానికి కూడా సిద్ధమని ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం పా�
రాజకీయాలతో సంభంధం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ పా�
సిరిసిల్ల (Sircilla) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు. రేవంత్ ఫొటోతో ఎమ్మెల్యే ఆఫీస్
బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని అనుకున్నాం. అందులో మొదటిది డాలస్. తరువాత లండన్లో, సౌత్ ఆఫ్రికాలో, గల్ఫ్లో, మలేషియా ఇలా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తాం.
నాడు నీళ్ల కోసం బీఆర్ఎస్ పోరాడిందని, తెచ్చుకున్న తెలంగాణలో 200 టీఎంసీల నీళ్లను అప్పనంగా ఏపీకి తరలిస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కేసీఆర్ అనుమతితో పెద్దఎత్తున ప్రజా పోరాటానికి కా
నడిగడ్డలో గులాబీ జెండాకు పూర్వవైభవం సంత రించుకోనున్నది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ వదిలి వెళ్లిన వారికి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచన నడిగడ్డ ప్రజల
వనపర్తి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. ఆదివారం సోషల్ మీ డియా వేదికగా అసత్యపు ప్రచారాలు, వ్యక్తిగత దూషణలను కట
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి, వెనువెంటనే కొనకపోతే ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
బీసీల రాజ్యాధికారమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. దేశంలో అనేక ప్రభుత్వాలు ఏర్పడినా బీసీల సంక్షేమానికి ఎవరూ పాటుపడలేదని అన్నారు. బీసీల ఓ�
కల్లాలోకి రాజకీయం చేయడానికి రాలేదని, రైతుల కష్టం చూసి వచ్చామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. బీర్ పుర్ మండలంలోని నర్సింహుల పల్లె గ్రామంలోని ఐకేపీ, సహకార సంఘం ఆధ్వర్యంల�
shivarampally | రాకపోకలకు ఇబ్బంది కలిగేలా ప్రహారీ గోడను నిర్మించి ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారని మైలార్దేవ్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్.వెంకటేశ్ అన్నారు. శుభోదయం మైలార్దేవ్పల్లి
Devireddy Sudheer Reddy | పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వారికి ఏదో ఒక సమయంలో సముచిత స్థానం దక్కుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్వీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి. పాండుగౌడ్ ఆధ్వర్యంలో కొత�
కేసీఆర్ హయాంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ను ఓడించి తప్పుచేశాం అని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నదని చెప్పా�
తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ నామమాత్రంగా మారిపోయిందని, కాంగ్రెస్ పాలనలో నిరుపయోగంగా మారిందని గౌడ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవుతున్నా సంస్థకు
KTR | నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరు ఉండటం తెలంగాణకే అవమానకరమని, వెంటనే సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతం�