నవనాథపురం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి నేతృత్వంలో పల్లెలు కొత్తరూపు సంతరించుకున్నాయి. నియోజకవర్�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం ఆయన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డ
సుస్థిర పాలన అందించడమే బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం మండలంలోని సదగోడులో ఉన్న ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్లో లోక కల్యాణార్థం శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో అయుత చండీయాగం కొనసాగుతున్నది.
2024 లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో 303 లోక్సభ స్థానాలు గెలిచి వరుసగా రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి బలమైన రాజకీయశక�
ఈనెల 24న మహారాష్ర్టలోని ఔరంగాబాద్లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు.
ప్రాణహిత నది పక్క, రాజధానికి 320 కిలోమీటర్ల దూరం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దున ఉన్న కోటపల్లి మండలం ఒకప్పుడు కల్లోలిత ప్రాంతమని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చిన్నచూపు చూశాయని ప్రభుత్వ వి
రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్ని పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా, లక్షల మంది విద్యార్థులను ఆందోళన కలిగించేలా.. టెన్త్ హిందీ పరీక్ష పేపర్ లీక్ చేసిన కేసులో నిందితులకు శిక్షలు పడేలా వరంగల్ పోలీసులు పకడ్�
స్వరాష్ట్రంలో సర్కారు బడులు నూతన శోభను సంతరించకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే సంకల్పంతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. విడుతలవారీగా పాఠశాలలను �
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా�
బీఆర్ఎస్ హయాంలోనే ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూ�
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. ఇది వాస్తవ జీవితంలో కేసీఆర్కు పూర్తిగా వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన మొదలు నేటిదాకా ఉద్యమస్ఫూర్తిని ఈ తరానికే కాదు భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించడానికి కృషిచేస్త
తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనేక అంశాల్లో దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే తెలంగాణ ఆదర్శంగా నిలిచి�
మహారాష్ట్రలో ఎన్సీపీకి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు శరపరంపరగా కొనసాగుతున్నా యి. ఈనెల 24న బీఆర్ఎస్ ఔరంగాబాద్లో నిర్వహించే బహిరంగ సభకు ముందే ఎన్సీపీకి చెం�