ప్రజా సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్�
నిర్మల్కు చెందిన బీఆర్ఎస్ నేత పాకాల రాంచందర్.. మనసున్న మనిషి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ‘పాకాల ఫౌండేషన్' పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.
ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతి కార్యకర్తకూ చేరువవుతున్న గులాబీ జెండా, మరోసారి ప్రతి గుండెనూ తట్టబోతున్నది. ఈ నెల 27న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకొని.. రెండు రోజుల ముందే బీఆర్ఎస్ పండుగక�
వాస్తవంగా ఈ దేశాన్ని రాష్ర్టాల సమాహారంగా పేర్కొన్న రాజ్యాంగస్ఫూర్తిని బీజేపీ అనైతికంగా దెబ్బతీస్తున్నది. దేశంలో ప్రతిపక్షాలు, ప్రాంతీయపార్టీల ఉనికే లేకుండా బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.
చిన్న చిన్న విభేదాలను పక్కనబెడుదాం. కలిసికట్టుగా పనిచేసి రామగుండంపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేద్దాం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ క్రమశిక్
కార్యకర్తలే కొండంత బలం..ప్రజలే నా బలగం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జనగామ మండల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరుగగా, పార్టీ జనగామ జిల్లా ఇన్చార్జి, ఎమ�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని ఎస్ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ 7, 9, 10 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంల�
తెలంగాణలో ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేదని, బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని ఖానాపూర్ గేట్ వద్ద శ్�
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే పీఎం మోదీకి దడ అని బీఆర్ఎస్ జి ల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరె డ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం నిర్�
సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల ఫలాలు ఇంటింటికీ అందుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం కాశింపూర్ సమీపంలో బషీరాబాద్ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళ�
Minister Talasani | దేశంలో గాని, రాష్ట్రంలో గాని అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్, సీఎం కేసీఆర్(CM KCR)తోనే సాధ్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
అరవై లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనంటూ స్పష్టం చేశా�
నవనాథపురం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి నేతృత్వంలో పల్లెలు కొత్తరూపు సంతరించుకున్నాయి. నియోజకవర్�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం ఆయన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డ