Telangana | సరిగ్గా ఇరువై రెండేండ్ల కింద. 2001 కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ సింహగర్జన సభ కవరేజీ కోసం మీడియా వాళ్లను తీసుకుపోవడానికి బస్సులు పెట్టారు. సభను కవర్ చేసే డ్యూటీ నాకు వేయకపోయినా సెలవు పెట్టీ మరి నేను క�
ప్రజల ఆశయ సాధనే ఏకైక లక్ష్యంగా 2008 మార్చి 3న కేసీఆర్తోపాటు నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు. అలాగే 2008 మార్చి 4న 16 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. అయినా సర్కారు దిగి రాకపోవడంతో తన ప్రా�
మడికొండ సత్యసాయి కన్వెన్షన్లో మంగళవారం జరిగే బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదా
బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఊరురా గులాబీ జెండా పండుగకు ఉమ్మడి మెదక్ జిల్లా ముస్తాబైంది. నేడు గ్రామాల్లో జెండా పండుగ చేసుకొని అక్కడి నుంచ�
జనాభాలో 56 శాతం ఉన్న బీసీల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కేంద్రం తీరువల్ల బీసీలకు (BC's) చాలా అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఫైరయ్యారు. పగటి వేషగాళ్ల మాటలు తెలంగాణ (Telangana) ప్రజలు నమ్మరని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజల మనిషి అని
Aurangabad | మహారాష్ట్రలోని ఔరంగాబాద్తో హైదరాబాద్కు విడదీయరాని అనుబంధమున్నది. నిజాం పాలనలో ఔరంగాబాద్ హైదరాబాద్ స్టేట్లో అంతర్భాగం. ఈ సంస్థానంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. అందులో తెలంగాణకు చెందిన 8 జిల్లాల�
Telangana | పాలకుల వైఫల్యం వల్లనే మహారాష్ట్రలో రైతులు సమస్యలను ఎదుర్కొంటూ.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నాయకులు అన్నదాతలను వారి మానాన వారిని గాలికి వదిలేస్తున్నారని రైతు ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన�
“దేశంలోని 19 రాష్ర్టాలతోపాటు కేంద్రంలో నూ బీజేపీ ప్రభుత్వమే ఉన్నది.. మరి సీఎం కేసీఆర్ ఇచ్చినట్లు ఆ రాష్ర్టాల్లో రైతుబంధు ఎందుకు ఇస్తలేరు? రెండు వేల పింఛన్ ఎందుకిస్తలేరు? మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, దళి�
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఔరంగాబాద్లో అడుగు మోపుతున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్, కాంధార్ లోహ సభలు అపారమైన జనాదరణతో విజయవంతమైన నేపథ్యంలో మరో అడుగు ముందుకేసి, మర�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన పార్టీ సమైక్య పాలకులు, వ్యాపారులకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది.
గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడనుంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా బీఆర్ఎస్ వేడుక జరుగనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయా నియోజకవర్గాల వారీగా పండుగ వాతావరణంలో ప్లీనరీలు నిర్వహించనున్నా
కార్యకర్తలను తమ స్వార్థానికి వాడుకొని వదిలివేసే రాజకీయ పార్టీలే మనకు కనిపిస్తాయి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోకుండా గాలికొదిలేస్తాయి.. కానీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇందుకు విరుద్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారనున్నదని ఏపీ బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఆదివారం బీఆర్ఎస�