Minister KTR | నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పెరుగుతున్న ధరలపై సామాన్యుల తరఫున ట్విట్టర్ వేదికగా తన గళం విన�
New secretariat | 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణం. చుట్టూ 8 ఎకరాల మేర పచ్చదనం. మధ్యలో ఇంధ్రభవనాన్ని తలపించే నూతన సముదాయం. పగలు ధవళకాంతులతో ధగధగమని మెరిసే అపురూప నిర్మాణం. రాత్రి జాజ్జల్యమానంగా వెలిగే సుందర దృశ్యం.
ఆడపిల్ల పెండ్లి చేయడం పేద కుటుంబాలకు తలకు మించిన భారంగా ఉండేది. కూతురు వివాహం చేసి అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయిన వారెందరో.. ఆడపిల్ల వివాహం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. పేదింట్లో ఆడ
ఒకప్పటి తన హైదరాబాద్ స్టేట్ మూలాలను భారత రాష్ట్ర సమితిలో (బీఆర్ఎస్) చూసుకుంటూ మరాఠ్వాడ పాత బంధాలను పలకరిస్తున్నది. మరాఠ్వాడకు ఆయువుపైట్టెన ఔరంగాబాద్లో సోమవారం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్త
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సామాజిక సమానత్వ దార్శనికత దేశ విదేశాల మేధావులు, సీనియర్ రాజకీయ వేత్తల ప్రశంసలు అందుకొంటున్నది. భారతదేశం గర్వించే రీతిలో డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల మహా వి
మరాఠ్వాడాకు కేంద్రమైన ఛత్రపతి శంభాజీనగర్ ఔరంగాబాద్లో సోమవారం నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. దేశ చరిత్రను మార్చబోతున్న బీఆర్ఎస్ పార్టీలో తామూ భాగస్వామ్యం అయ్యేంద
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం వందలు, వేలుగా నేతలు, సామాన్యులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గ్రామ గ్రామాన పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. తాజాగా శనివారం మహారాష్ట్రలోని సర్దార్ వ
ములవాడ పట్టణాన్ని ఇప్పటికే 400కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని, మరిన్ని నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నా రు. పట్టణంలోని ముదిరాజ్�
తమకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గుండ్లపల్లిని ఎప్పటికీ మర్చిపోమని, గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం యాదగిరిగుట్ట
ఇక రెండో ఫొటో& ఆత్మీయ సమ్మేళనాల పేరిట బీఆర్ఎస్ ప్రతినియోజకవర్గంలో భారీ సభలు నిర్వహించింది. తన మన తేడా లేకుండా వచ్చిన వేలాది మందితో మమేకమై, భోజనాల వేళ కొసరికొసరి వడ్డిస్తూ, వారికి పెట్టిందే తాము తింటున్�
BRS Sabha | మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కనీసం లక్షన్నర మందిని సమీకరించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
Minister Harish Rao | రాష్ట్రంలో అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలోనే చేసి చూపించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. దేశంలో మార్పు కోసం బయలుదేరిన కేసీఆర్ను ప్రజల�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ గజ్వేల్లో ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధిని ఆరేండ్లలోనే చేసి చూపించారని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్రావు �