BRS | రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నది. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల సంవత్�
BRS Public Meeting | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఊహించని విధంగా బీఆర్ఎస్ స�
పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట-జైకేసారం గ్రామాల మధ్య రూ.4.15 కోట్లు, రామన్నపేట- లక్ష్మాపురం గ్రామాల మధ్య రూ.3.30 కోట్లతో చేపట్టిన పంచాయతీరాజ్ బీ�
సాగు సాగక మహారాష్ట్రలో ప్రతిరోజూ ఆరేడుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మనం బాధపడుతుంటే.. ప్రధానమంత్రి, ఈ దేశాన్ని నడిపే నాయకులు ఏం చేస్తున్నారు? ‘ఇది ఆఫ్రికా పులి, ఇది నమీబియా చీతా.. వీటిని చూసి �
CM KCR | దేశగతి మారే వరకు మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో రోజుకు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రధాని ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతు�
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా మంగళవారం జరుగనున్న బీఆర్ఎస్
పండుగకు సర్వం సిద్ధమైంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతినిధుల సభల నిర్వహణకు ఏర్పాట్లు
పూర్తయ్యాయి. ఒ�
అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం నియోజకవర్గ ప్రతినిధుల సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం గ్రేటర్ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జెండాల ఆవిష్కరణ, భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. మంత్రులు,
ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నది. ఎన్నికలు ఏవైనా సరే ప్రజానీకం జైకొడుతున్నది. అందుకు నిదర్శనమే 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల మధ్య ఓటింగ్ శాతం అప్పటి టీఆర�
బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ పార్టీలో సంబురాలకు సమ యమైంది. ఊరు, వాడ అంతటా మంగళవారం గులాబీ జెండా పండుగ జరగనున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వ�
‘నాడు ఉద్యమాల ద్వారా స్వరాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అభివృద్ధిలోనూ తెలంగాణను దేశానికే రోల్ మాడల్గా నిలుపుతున్నారు. తెలంగాణలో ఓటడిగే హక్కు కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉంది.
సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వం తెలంగాణకు శ్రీరామరక్ష అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు.
బీజేపీ నాయకుల మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోవొద్దని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని రాయల్ గార్డెన్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని బీఆర్ఎస�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్లీనరీలను నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మం�
పార్టీ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం వర్ధన్నపేటలో నిర్వహించనున్న నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ ప్రతినిధుల సభ ఏర్ప�
నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ మినీ ప్లీనరీ సమావేశానికి భారీగా కదలాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ�