సీఎం కేసీఆర్ విధానాలకు ఆకర్షితులై, మహారాష్ట్రలో వంజరి కులస్థులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారని అఖిల భారత, తెలంగాణ వంజరి సంఘాల నేతలు పేర్కొన్నారు.
“మన సీఎం కేసీఆర్ అన్ని వర్గాల కోసం పథకాలు తీసుకొచ్చిండు. వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నడు. పేదింటి ఆడ బిడ్డ పెండ్లికి రూ. లక్ష సాయం చేస్తున్నడు. రైతుబంధు కింద పంటల సాగుకు పైసలిస్తున్నడు. హాస్టళ్లు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటనకు నిర్మల్ జిల్లా ప్రజానీకం నీరాజనం పట్టింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రాగా, బహిరంగ సభకు సుమారు లక్షమందికిపైగా తరలివచ్చారు.
ప్రభుత్వరంగ సంస్థల అవసరం లేదంటూ, వేల కోట్ల ఆస్తులు కలిగి లాభాల్లో ఉన్నవాటిని, అప్పుల నెపంతో తమకు కావాల్సిన కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అప్పగించింది కేంద్రంలోని మోదీ సర్కార్.
శిథిలావస్థలో ఉన్న కాచిగూడ బాలుర వసతిగృహం కాంప్లెక్స్, మూషీరాబాద్, బోలక్పూర్ బాలికల వసతిగృహాల పునర్నిర్మాణానికి నిధులు కేటాయించి, నూతన భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ సోషలిస్�
దేశంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నది ఒక్క తెలంగాణలోనేనని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. షీ టీమ్స్తో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తున్న ఘనత మనదేనన్నారు.
అదొక అడవంచు ఊరు. నాలుగు దిక్కులా వాగులు. అయినా నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లు. అభివృద్ధి అంటే తెలియని ప్రజలు.వెరసి.. వలసలు, ఎగిసిన విప్లవోద్యమాలు.అ అంటే అడవి.. ఆ అంటే ఆయుధమని మాత్రమే తెలిసిన యువకులు. నిత్యం �
రైతుల సంక్షేమం కోసం బాగా ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �
‘అబ్కీ బార్ కిసాన్ సరార్' అనే నినాదంతో రైతు సంక్షేమ రాజ్యం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పది’ అని జగద్గురు పంచాచార్య స్వామీజీలు ప్రశంసించారు. సాధు సంతులను ఆదరించే విషయంలో ‘కేసీఆర్ కల�
బీఆర్ఎస్ మహారాష్ట్ర విభాగంలో నూతనోత్సాహం ఉరకలెత్తుతున్నది. అనతికాలంలోనే గులాబీ జెండా ఊరూరా రెపరెపలాడుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అని నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడ�
వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్దిలోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణం అయ్యిందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగ
గతాన్ని ఎప్పుడూ మననం చేసుకోవాలి. అది మధురమైనదా.. మనసులను కలచివేసేదా అనే తర్కంతో పనిలేకుండా తలుచుకుని తీరాలి. మనసులో ఎప్పుడో ఒకప్పుడు మననం చేసుకోవాలి. వర్తమాన గమనం ఏ వైపునకు సాగుతున్నదో తెలియాలన్నా.. భవిష్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభారక్ అన్నారు. శనివారం మండలంలోని మద్దికుంటలో రైతు దినోత్సవాన్�