మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ను అమలు చేయాలని ఆ రాష్ట్ర రైతులు నిరసన బాట పట్టారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహాలో ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మహారాష్ట్రలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ సర్కారు నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ 14వ డివిజన్ ఎస్ఆర్నగర్లో వరద బా ధితులకు న
పౌర సమస్యలను పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్�
ఇండ్లు లేని నిరుపేదల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకం వెలుగులు నింపనున్నది. ఖాళీ జాగ ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి తెలంగాణ సర్కారు సువర్ణావకాశాన్ని కల్పించింది. పేద, మధ్యత
ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతును కూడగట్టాలంటే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలి. అంతేకానీ న�
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నాని అందులో భాగంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే కేపీ వివేకాంద్ అన్నారు.
MLA Padmadevender Reddy | వివిధ పార్టీల నాయకులు గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షించి బీఅర్ఎస్లో చేరడం అభిందనీయమని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హవేళీఘనపూర్, మెదక్ మండలంలోని నాగపూర్, తిమ్మనగర్, మక�
Minister Harish Rao | కాంగ్రెక్కు గతమే తప్పా భవిష్యత్తు లేదు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైంది అసెంబ్లీలోనూ కాంగ్రెస్ తీరు ఎంత దారుణంగా ఉందో చూశామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నా�
MLA Chirumurthy | సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో చిట్యాల
మహేశ్వరం నియోజకవర్గంలో రోజురోజుకూ చేరికల జోరు పెరుగుతుండడంతో బీఆర్ఎస్ బలగం మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా బీజేపీ నుంచి చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులతోపాటు సామాన్య కార్యకర్తలు సైతం గులాబీ గూట
ఒకవైపు పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని బీజేఆర్న�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఫార్వర్డ్బ్లాక్, కాంగ్రెస్, బీజేపీ నుంచి