భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కలిసి కట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుస్థిర పాలన అందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే
గొర్రెల పంపిణీ లబ్ధిదారుల వాటా చెల్లింపు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పు లు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న డీడీల విధానానికి స్వస్తి పలికి, లబ్ధిదారులు తమ వాటాను నేరుగా కలెక్టర్ అకౌంట్లోకి ట్రాన్
Telangana Secretariat | వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి నూతన సచివాలయం నుంచే పరిపాలన సాగనున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ప్రస్తుతం ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఫర్నిచర్, క
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ముచ్చటగా మూడోసభ నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీలోకి మైనార్టీ నాయకులు క్యూ కట్టారు. ఔరంగాబాద్ ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ముదస్సిర్ అన్సారీ నేతృత్వంలో పార్టీలో భారీగా చేరార�
వేసవిలో మంచి నీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బోర్వెల్, తాగునీటి పైపులైన్ల సమస్యలు సత్వరం పరిష్కరించాలని జలమండలి అధికారులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆదేశించ�
వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి, విజయాన్ని సాధించుకుని మధిరలో గులాబీ జెండా ఎగురవేద్దానమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం జా�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఈ రోజు వరకు అతడు చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలపై సీబీ సీఐడీ విచారణ చేయాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్సీ,
తొమ్మిదేండ్లలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలన్�
సీఎం కేసీఆర్ చొరవతో జిల్లా ప్రజల చిరకాల కోరిక త్వరలో నెరవేరనున్నది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళ�
BRS | మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్-లోహా సభల సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మూడో సభకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. రెండు సభలతో మరాఠ్వాడా ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్న బీఆర్�
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల పేరిట నియోజకవర్గవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిత్యం ఊరూరా పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై �
అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ మద్దురి గార్డెన్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్
టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీ