తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా అండగా నిలుస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దామెర మండల కేంద్రంలో పరకాల, నడికూడ మండలాల్లోని గ్రామాల వారీగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సంద�
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ వస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా సమన్వయకర్త బోడెకుంట్ల వెంకటే�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. నాందేడ్, కంధార్ -లోహా వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం, మధ్య మహారాష్ట్రకు చేరుకొన్నది. మహ
బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, పార్టీకి వారే బలం, బలగమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా కంటికి ర
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే పేదల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతోపాటు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రం�
రాష్ట్రంలోని గడప గడపకూ ప్రభు త్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దీనిపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. పార్టీ కార్యకర్తలకు అన్ని
బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఆటాపాటలతో సభా ప్రాంగణాలు సందడిగా మారుతున్నాయి.
Minister KTR | జవహర్నగర్లో దుర్గంధ సమస్యను గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.2వేల కోట్లతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జవహర్నగర్లో ఏర్పాటు చేసిన లీచ�
CM KCR | వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా
Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మళ్లీ మాట మార్చింది. వీఎస్పీని ప్రైవేటీకరించటం లేదని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రకటించి ఒక్క రోజు తిరగకముందే నిర్ణయాన్ని మార్చుకొన్నది. శుక్రవారం స�
Ambedkar Statue | ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా హైదరాబాద్ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్
CM KCR | రాబోయే పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా దళితబంధు అమలయ్యే రోజు త్వరలోనే రానున్నదని చెప్పారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నా రు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మెంగారం గ్రామం నుంచి జీఎన్ఆర్ గార్డెన�
Hyderabad | ట్యాంక్బండ్ జనసాగరమైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కన్నుల పండ�