మహారాష్ట్రలోని ఔరంగబాద్ పట్టణం బీఆర్ఎస్కు జై కొట్టింది. తెలంగాణ మాడల్ మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టిస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా కావాలని ఆ రాష్ట్ర ప్ర�
అంబేద్కర్ అంటే ఒక శక్తి.. ఒక యుక్తి.. పీడిత జాతి విముక్తి.. భారత రాజ్యాంగ నిర్మాత. దేశ ఉన్నతికి, వికాసానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ బాబా సాహెబ్ అంబ�
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పకడ్బందీగా నిర్వహ
తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ని మళ్లీ ఒకసారి ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైందని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్�
మూడు ఎంపీటీసీల పరిధిలోని 11 గ్రామాలకు గురువారం చివ్వెంల మండల కేంద్రం శివారులో పచ్చని చెట్ల మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగలా జరిగింది. మంత్రి జగదీశ్రెడ్డి పిలుపుతో కుటుంబ సమేతంగా ఇంట�
విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇప్పటికీ సొంతంగా ఇనుప గనులు లేవు. ప్లాంటు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్- ఒడిశాలో ఉన్న బైలాడీలా గనులను కేటాయించాలని ఎప్పటి నుంచో ఆ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు కోరుతున�
మంత్రి జగదీశ్రెడ్డి ఇలాఖాలో ఆత్మీయ సమ్మేళనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. రొటీన్కు భిన్నంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ ద్వారా మంత్రి జగదీశ్రెడ్డి మార్క్ ప్రస్పుటించింది.
అన్ని వర్గాలకూ గులాబీ జెండా అండగా నిలుస్తున్నదని, తల్లి గర్భంలోనున్న శిశువు నుంచి వృద్ధుల వరకూ సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నదని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇన్�
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని, ఇందుకు అన్ని రాష్ర్టాల నుంచి పార్టీకి వస్తున్న మద్దతే నిదర్శనమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎల్కతుర్తి మండలంలో రెండో వ�
జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అవసరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గొర్రెల
Minister Sabitha Indra Reddy | ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తుంటే.. కేంద్రంలో మోదీ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డ్డి అన్నారు. బుధవారం ఆమె చేవెళ్ల నియోజకవర్
పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని, బీఆర్ఎస్ను మరింత శక్తివంతంగా మార్చే దిశగా ముందుకెళ్లాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో బుధవారం నిర్వహించిన బ
ప్రజా సంక్షేమం, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. రాయపర్తి గ్రామ శివారు మహబూబ్నగర్ గ్రా�
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని గురిజాలలో బుధ�