నల్లగొండ అంటే ఆనాడు ఎర్రగొండ అనేవారు.. నేడు సీఎం కేసీఆర్ దత్తతతో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో నయా నల్లగొండగా రూపుదిద్దుకున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రె�
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం.. బలగమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ చందంపేట మండల ఆత్మీయ సమ్మేళనం
చదువుతోనే సర్వం సాధ్యమని, ఎక్కడైతే పురుషులతో సమానంగా మహిళలు విద్యావంతులుగా ఉంటారో ఆ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నమ్మిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని.. సామాజిక సమానత్వం కోసం
వరంగల్లో ఈ నెల 15న నిరుద్యోగ మార్చ్ను నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటించడం విడ్డూరం గా ఉన్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించా రు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్ట�
గడిచిన తొమ్మిదేండ్లలో అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రజలందరితో ఆత్మీయంగా ఉండేందుకు సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నదని అటవీ, పర్యావర
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయసాధనకు రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళ�
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కడెంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, వాటి పంపిణీ విషయంలో పారదర్శకత పాటిస్తామని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయ
తెలంగాణ రాష్ర్టానికి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి చాలెంజ్కు తాము సిద్ధమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. ఎవరి బలం ఏమిటో ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
తెలంగాణపై వివక్ష ప్రదర్శించడం, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జడ్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ సాధకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గం గుల కమలాకర్ అన్నారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఫూలే చూపిన బాటలో పాలన సాగుతున్నదని తెలిపారు. మంగళవారం హైదర
మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు వస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స�
భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంల�