కార్యకర్తల కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాజంపేట మండలంలోని బస్వన్నపల్లి గ్రామంలో మంగ
అభివృద్ధి చేయడమే భారత రాష్ట్ర సమితి అభిమతమని, కార్యకర్తలే పార్టీకి బలమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని వివరించారు.
CM KCR | తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతం.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారు.. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలొళ్ల వరకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి.. ఇలాంటి
Minister KTR | బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి సమావేశాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డులో ప్రతి డివిజన్లో పార్టీ జెండా ఎగురవేస�
Telangana | సమాజంలోని ఏ ఒక్కరూ నిరాదరణకు గురికాకూడదు. ప్రతి వ్యక్తికీ సమాన హక్కులు ఉండాలి. ఆత్మగౌరవంతో జీవించాలి. సంపదలో వాటా దక్కాలి. ఇది అంబేద్కర్ స్వప్నం. ఆయన ఆశయాల సాధన దిశలోనే తెలంగాణ సర్కారు ముందుకు సాగుత�
BRS | సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' నినాదానికి రైతులే కాదు.. ఐటీ ఉద్యోగులు సైతం ఫిదా అవుతున్నారు. తెలంగాణ మాడల్కు ముగ్ధుడై.. లక్షల్లో వచ్చే వార్షిక వేతనాన్ని వదిలి, ఎంతోమంది కలలుగనే ఐ�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ అని, ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్పష్టం చేశారు. సోమవారం హసన్పర్తిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రజినీకుమార�
కొల్లాపూర్ రాజకీయ సమీకరణం మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో బీఆర్ఎస్ వేటు వేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టి సముచిత స్థానం
ఉమ్మడి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తుతున్నాయి. గులాబీ పార్టీ దూకుడు పెంచినిత్యం ఏదో ఓ చోట సమావేశాలు నిర్వహిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీయని పిలుపుతో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొ
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటాపాట కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్లో సోమవారం నిర్వహించిన సమావేశానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ, రాష్�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో