కేంద్రంలోని బీజేపీ కుట్రలు, కుతంత్రాల పార్టీ అని, అబద్ధాలను ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్న పార్టీ అని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ కంచుకోట పటాన్చెరు నియోజకవర్గం.. మాకు బలం- బలగం అంతా కార్యకర్తలేనని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్ఫూర్ మున్సిపాలిటీలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చ
హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలాగా మార్చారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు విమర్శించారు. మోదీ పార్టీ ప్రచార కార్యక్ర�
ప్రధాని మోదీకి దమ్ముంటే అదానీ ఉదంతంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన కార్పొరేట్ దోస్తులకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రు�
ప్రజా సంక్షేమమే భారత రాష్ట్ర సమితి, సీఎం కేసీఆర్ ధ్యేయమని, బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలోని నిర్మల హృదయ రోడ్లో 15,35,36,4
కార్యకర్తలకు అండగా ఉండి, తాను బతికున్నంత కాలం సేవ చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. మొదట గ్రామ చౌరస్తా వద్ద ఉన�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దేశ ప్రజలు ఫిదా అయ్యారని, బీఆర్ఎస్ సర్కారుతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు.
బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, సింగరేణి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందరమూ కలిసికట్టుగా పోరాడి సింగరేణిని క�
గ్రామపంచాయతీ కూడా కాని నాగార్జునసాగర్ను నందికొండ మున్సిపాలిటీగా చేయడమే కాకుండా కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అ�
ట్యాంక్బండ్ పనులు పరుగులు పెట్టాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలమూరు ప్రజలు పుష్కరాల కోసం కృష్ణానదికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికం గా ఉన్న పెద్దచెరువు
కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందాయని, గడప గడపకూ ప్రభుత్వ పథకాలు చేరాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ కన్�
ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్టు లేదని.. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్టు ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.