మెదక్ బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. బుధవారం రాత్రి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో చ�
బీఆర్ఎస్ నేతల ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. బుధవారం ఆయనతోపాటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్
నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం.. 2014 ముందు ఎక్కువగా వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యలు నమోదయ్యాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వం రైతు ప్రాయోజిత పథకాలను తీసుకువచ్చి సాగుకు స�
బీఆర్ఎస్ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టంచేశారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిందని కొన్ని న్యూస్ చానళ్లలో స్క్రోలింగ్ వస్తున్నదని, అది అంతా అబద్ధమని వారు పేర్క�
దేశ ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారం కోసమే బీఆర్ఎస్ పార్లమెంట్లో పోరాడనుందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశరావు అన్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల నేపథ్యంలో పార్ల�
‘కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడ్డరు.. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారు.. ఇది చాలదన్నట్లు టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పంటల సాగుకు మూడు గంటలు కరెంట్ చాలని అంటున్నడు.. రేవంత్రెడ్డి ఓ రాజకీయ బ�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు పార్టీలు సభలు, సమావేశాలు ఏర్పాటుచేసుకొని, జన సమీకరణ చేసుకోవడం సహజమే. కానీ, అలాంటి సభలతోనే అధికా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందని కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం బోడుప్పల్ నగరపాలక సంస్థ 3వ డివిజన్ పరిధిలో కృష్ణానగర్, వెంకటసాయినగర్ కాలనీ�
రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకంలో దళారుల జోక్యం లేకుండా సంబంధిత జిల్లా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా నూతన కలెక్టర్ అనుదీప్ దురిశెట్
మహారాష్ట్రకు చెందిన మాజీ కార్పొరేటర్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నవగేరే హోంమంత్రి మహమూద్ అలీని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేర�
కాంగ్రెస్ పార్టీని రైతులు ఛీ కొడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. ఉచిత విద్యుత్పై టీ పీసీసీ అధ్యక్షుడు
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. వచ్చే నెల 1వ తేదీన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో తుకారం భావురావ్ సాఠే (అన్నాభావు సాఠే) జయంతి వేడుకల�
ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ కుటిల పన్నాగాలు పన్నుతున్నది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ను జీర్ణించుకోలేకపోతున్నది. రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో రోజూ మంగళవారం రైతు సభలు విజయవంతంగా కొనసాగాయి. ఎవుసానికి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రైతాంగం ఆగ్రహించింది.