రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హా
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం యన్మన్బెట్ల తండాకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. జూపల్లి వర్గీయులు గోపాల్ నాయక్తోపాటు మరో 10 మంది ఆదివారం కొల్లాపూర్లో జరిగిన కార్యక్రమంలో గులాబీ పార్
వరంగల్ రైల్వే స్టేషన్కు, బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉండి ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధ్దికి ఆమడ దూరంలో నిలిచిన చింతల్ ప్రాంతం నేడు స్వరాష్ట్ర పాలనలో అభివృద్ధికి కేరాఫ్గా మారిప�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో మూడోసారి కేసీఆర్ సీఎం అవడం ఖాయమని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్�
ఛత్రపతి శివాజీకి దేశంలోనే విశిష్టస్థానం ఉందని, ఆయన సమసమాజాన్ని స్థాపించాడని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తిమ్మాజిపేటలో శివాజీ విగ్రహాన్ని ఆదివారం ఆయ న ఆవిష్కరించి మాట్లాడారు.
ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు కంపెనీ చైర్మన్ యంగ్లీ, మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్రెడ్డిలతో కలిసి నేడు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు.
బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు శాఖ అధ్యక్షుడు కాసర్ల సురేందర్ రెడ్డి తెలిపారు.
దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. రానున్న రోజుల్లో దేశ ప్రజలు కూడా ఆ పార్టీకి తగిన బ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాతృ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. తల్లి శోభమ్మతోపాటు చిన్నమ్మలు స్వర్ణ, శశికళతో సోదరీమణులు భవానీ, సౌమ్యతో కలిసి కేక్ కట్ చేశారు.
పేదల ఆరోగ్యంపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని, అనారో గ్యంతో కార్పొరేట్ దవాఖానల్లో లక్షలు ఖర్చు పెట్టినప్పు డు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆదుకుం టున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొ న్నారు. �
బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. వరుస చేరికలతో అధికార పార్టీ మరింత బలపడుతున్నది. కారు జోరుకు కమలం, కాంగ్రెస్ పార్టీలు బేజారవుతున్నాయి. సీఎం కేసీఆర్కు జైకొడుతూ బీజేపీ కార్యకర్తలు గులాబీ గూటిక�
తెలంగాణ వీరత్వానికి, పరక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నేరేడ్మెట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్�
సంవత్సరానికి రూ.72 వేల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు. ఆయన పర్యాటక శాఖ బడ్జెట్ నుంచి రూ.10వేల కోట
బీఆర్ఎస్తోనే దేశంలో మార్పు సాధ్యమని, తెలంగాణ మోడల్ కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని శనివ�