CM KCR | ‘ఎటువంటి గజబలంగానీ, రథబలంగానీ, అశ్వబలంగానీ, వందలాది అక్షౌహిణుల సైన్యంగానీ మాకు వద్దేవద్దు.. మావైపున ఒక్క కృష్ణుడుంటే చాలు.. మా విజయం ఖాయం’ అని నాడు పాండవులు కోరుకున్నట్టు.. తమకు కేసీఆర్ ఒక్కరుంటేచాలు,
Maharashtra BRS | మహారాష్ట్రలో మహిళాలోకం బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నది. నిత్యం వేలమంది బీఆర్ఎస్లో చేరుతూ దేశంలో మార్పుకోసం ముందడుగు వేస్తున్నారు. మహారాష్ట్రలో మహిళా చైతన్యానికి ప్రతీకగా ఉన్న ‘ఛత్ర
BJP | బీఆర్ఎస్లో టికెట్ల కేటాయింపు తరువాత అసంతృప్తి చెలరేగితే దానిని సొమ్ము చేసుకోవాలని ఆశ పడ్డ బీజేపీకి తీవ్ర నిరాశే మిగిలింది. వాస్తవానికి బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 20 నుంచి 25 నియోజకవర్గాలక
BRS | ఆత్మవిశ్వాసానికి, స్వీయ క్రమశిక్షణకు బీఆర్ఎస్ ప్రతిరూపమని మరోసారి నిరూపితమైంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాటే శాసనం.. నిర్ణయమే శిరోధార్యం అన్నది తేటతెల్లమైంది. ఒక్కటికాదు.. రెండు కాదు.. ఏకంగా రాష�
అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్లో ఫుల్ జోష్ నెలకొంది. ఎన్నికలకు నాలుగు నెలల ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల వారీగా పేర్లు ఖరారు చేయడం, అందులోనూ దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇ
ఉద్యోగులతో తనకు విడదీయలేని ఆత్మీయ అనుబంధం అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో భవన్లో ఉద్యోగులను చీఫ్ విప్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భం�
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆ ర్ను మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన లో తనకు మరోసారి అవకాశం ఇవ్వడంపై నరేందర్ కృతజ్ఞతలు తెలిప�
మంచి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో మన ఊరు, మన రమణన్న కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర చేసిన
వర్ధన్నపేట నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అరూరి రమేశ్ను ప్రకటించడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేగా అరూరిని లక్ష మోజార్టీతో మూడోసారి గెలిపిస్తామని 3వ డివిజన్ కార్పొర
మరోసారి గెలుస్తా.. గులాబీ జెండా ఎగురవేస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీ�
Minister Harish Rao | ఆర్థికమంత్రి హరీశ్రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. రెండోరోజు మంగళవారం కూడా రాష్ట్రంలోని పలుచోట్ల మై
కేసీఆర్.. ఏదీ చేసినా సంచలనమే.. ఉద్యమమైనా.. పరిపాలనైనా.. పార్టీ అభ్యర్థుల ప్రకటనైనా. తెగించి కొట్లాడి రాష్ర్టాన్ని సాధించాడు. సంక్షేమం-అభివృద్ధిని జోడెడ్లలా అమలు చేస్తున్నాడు. రెండు పర్యాయాలు దిగ్విజ యంగా �
నాటి సమైక్య పాలనలో ఎమ్మెల్యే అంటే.. పదవిని చూసి మురిసిపోవడం, ప్రజలను పట్టించుకోకపోవడం, నియోజకవర్గాలకు దూరంగా ఉండడం, మళ్లీ ఎన్నికల సమయంలోనే కనిపించడం వంటివి చూశాం. కానీ, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ మంత్రులు,