పంట పెట్టుబడి కోసం ఏ ఒక్క రైతు బాధపడొద్దు, అప్పు చేయొద్దు. పెట్టుబడి గోస తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం అంది�
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి మన పాలనను మళ్లీ తెచ్చుకుందామని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో, ధరలు పెంచే బీజేపీ, కాంగ్రెస్ కావా�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. మహా నాయకులంతా బీఆర్ఎస్ బాటలో నడిచేందుకు కదిలివస్తున్నారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితిలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నేతలు, మాజీ ఎమ�
కొంగరకలాన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేయనున్నారు. రూ.1656 కోట్లతో 196ఎకరాల్లో ఈ �
సీఎం కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకం తెలంగాణలో రైతన్నను రాజును చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రైతుబంధు పథకం ప్రారంభమై బుధవారానికి ఐదేండ్లు పూర్తి కావడంపై ఆయన హర్
ఇచ్చిన హామీలతో పాటు అడగనివి కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారని, చేతల సీఎం కేసీఆర్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి రాజీవ్ చౌరస్తాలోని బీవేరో కన్వెన్షన్
‘రామగుండం ప్రజల సేవ కోసమే ఈ జీవితం. నా చివరి శ్వాస వరకు వారి వెంటే ఉంట. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుత’ అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చి రామగుండం నవ నిర్మాణ సభన�
పురపాలక, ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన బెల్లంపల్లి యువతలో జోష్ నింపింది. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనే దృష్టి కేంద్రీకరించిన మంత్రి వరాలు కురిపించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అద్భుత విజయాన్ని చేకూర్చేలా కార్యకర్తలు పనిచేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలోని ఎండపల్లిలో మంగళవార
కాంగ్రెస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అ న్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలికన్నీరు కారుస్తున్�
నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మంగళవారం ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.
ప్రజాశ్రేయస్సే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో వీరభద్ర రైస్మి
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్న