అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్లను తెలంగాణ బిడ్డలు తయారు చేయడం గర్వకారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి �
‘కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని బీజేపీ ఇంటింటి కార్యక్రమం చేపడుతున్నది. ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజ య్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్త డు’ అంటూ స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్�
తెలంగాణ రావాలని, మా పాలన మాకొస్తే బాగు చేసుకుంటామనే ఆకాంక్షతో ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, అమరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేం�
కేటీఆర్ అంటేనే కేరాఫ్ సిరిసిల్ల అని, అభివృద్ధిలో జిల్లాను రాష్ర్టానికే దిక్సూచిగా నిలిపారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ గొప్పనాయకుడిని విమ�
సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతర
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ సె�
Hyderabad | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఉద్విగ్నంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను స్మరించుకుంటూ.. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన అమరవీరుల స్మార
Minister KTR | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశానికి ఎప్పటికీ దండగేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోయినప్పటికీ రాష్ట్రంలో కేసీఆర్ �
తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ స్వరాష్ట్రం సాధించాక ఆదుకుంది. ఇచ్చిన మాట ప్రకారం రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు విద్యార్హతకు అనుగుణంగా ఉద్యోగాన్ని ఇచ్చి, గౌరవాన్ని చాటుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘బీసీలకు లక్ష ఆర్థిక సాయం’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందిన వృత్తిదారుల జీవన ప్రమాణాలు పెం�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టాల్సిన బాధ్యతను తీసుకోవాలని సీపీఐ, సీపీఎం ముఖ్య నేతలు సూచించారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయమ�
జై తెలంగాణ ఇది నినాదం కాదు. యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస. అంతేకాదు అస్తిత్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం కూడా.. అన్నింటికీ మించి బలమైన ఆకాంక్ష. భారత స్వాతంత్య్ర పోరాట సమయంలోనే సాయుధ రైతాంగ త
విభజన హామీల అమలు బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఏపీ క్యాంపు కార్యాలయంలో యర్రగొండపాలెం, ఆళ్లగడ్డ ప్రాంతా�
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం జిల్లా అంతటా వైభవంగా సాగింది. పల్లెలు, పట్టణాల్లోని ఆలయాలను మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా అలకంరించారు. వేదపండితులు ప్రత్యేక పూజల�
తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కూడా అదేవిధంగా సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేస�