ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యం�
కంటి వెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో కౌన్సిలర్ బ్యాగరి ప్రసన్నలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది. అవకాశం వస్తే నేనే రాష్ర్టానికి ముఖ్యమంత్రినైతా’ అని పగటి కలలు కంటున్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డికి సోమవారం సొంతూరు ప్రజలు షాక్ ఇచ్చారు.
దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాశ్ కూతురు, ప్రకృతి ప్రేమికురాలు చిన్నారి బ్లెస్సీ తాను సేకరించిన లక్షా పదివేల సీతాఫ�
బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పట్టణంలోని 18వ వార్డు వడ్డెర కాలనీకి చెందిన 50కుటుంబాల వారు ఆదివారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం గిరిజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తండాల్లో సంప్రదాయ వేషధారణతో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని బాపన్చెరువుతండా, బుర్రితం�
కాంగ్రెస్ అవినీతి కోరు అని.. బీజేపీ అబద్ధ్దాల కోరు అని ఆర్మూర్ ఎమ్మెల్యే , పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ‘ నమస్తే నవనా�
ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే పూర్వ వరంగల్ మొత్తం గులాబీ జెండానే రెపరెపలాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
నల్లబంగారంతోపాటు తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు మన దగ్గర ఉన్నారని తెలిపారు. దేశంలో అతిప
‘విషం పుట్టిన చోటుకే విరుగుడు చేరుకున్నది!’.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగ్పూర్ పర్యటనపై సోషల్మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పదునైన కామెంట్ ఇది. ఆరెంజ్ సిటీ మీద గులాబీ మేఘం కమ్ముకుంటుండటాన్ని ఈ వ్యాఖ్య ప్