పొత్తుల్లేని పోరు.. బీఆర్ఎస్ది అదే జోరు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూడా బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయబోతున్నది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 స్థ
గులాబీ పార్టీ అభ్యర్థులను మారుస్తున్నారని చేసిన గ్లోబల్ ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పటాపంచెలు చేస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టికెట్లను ఖరారు చేశారు. ఉమ్మడి జ�
ఉద్యమ, అధికార పార్టీ బీఆర్ఎస్ అసెంబ్లీ సమరానికి సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. గులాబీ బాస్ కేసీఆర్ ముందు చెప్పినట్టుగానే సిట్టింగ్
ఏదైనా కార్యం తలపెట్టే ముందు శుభముహూర్తం చూసుకొని ప్రారంభించడం ముఖ్యమంత్రి కేసీఆర్కు అలవాటు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలలో కూడా ఆయన యథావిధిగా ఆ సంప్రదాయాన్ని పాటించారు. శ్రావణ సోమవారం మధ
తన మాతృభూమి రుణం తీర్చుకొనేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. తన మాతృమూర్తి స్వగ్రామం ఉన్న కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. సోమవారం విడుదల చేసిన బీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల జాబిత
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏది చేసినా ఒక సంచలనం.. ఆయనకు ఇంకెవ్వరూ సాటిరారు.. పోటీలో లేరు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం మొదలుకొని రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని మూడోసారి హ్�
ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన పనిలో నిమగ్నమై విరామం లేకుండా కష్టపడి పనిచేస్తే అద్భుతమైన విజయాలు పొందడం సాధ్యమవుతుందని, మనం ఎంచుకున్న మార్గానికి లక్ష్యం పెద్దదిగా పెట్టుకుంటేనే అనుకున్న ఫలితం సొంతమవుతుం�
పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించా రు. ఓటమి ఎరుగని ధీరులుగా ఖ్యాతి గడించారు. 2004 నుంచి గెలుపు బాటలో పయనిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆరు సార్లు గెలిచి ఏడోసారి కూడా బరిలో నిలిచారు. వారే మంత్రులు తన్�
నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య పేరు ప్రకటించడంతో నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. నకిరేకల్ క్యాంపు కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తు
దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన మన రాష్ట్రం గత ఏడు దశాబ్దాలుగా ఏం సాధించిందో, తెలంగాణ ప్రజల జీవితాలు ఎలా మిగిలాయో అందరికీ అనుభవమే. సాగునీరు అటుంచి, తాగునీరు లేని దుస్థితి ఉమ్మడి రాష్ట్ర�
త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా
బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ చేయని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చ�
ఒక కళాకారుడిగా ఈ జిల్లాకు వచ్చిన తనను ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాన్ని చూపించి అక్కున చేర్చుకున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.