హస్తినలో తెలంగాణ ఆత్మగౌరవ జెండా రెపరెపలాడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకోసం భారత రాష్ట్ర సమితి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్విహార్లో బీఆర్ఎస్ పార్టీ కే�
నాందేడ్లో మొదలైన బీఆర్ఎస్ హవా మహారాష్ట్ర అంతటా విస్తరిస్తున్నది. నాందేడ్, కంధార్-లోహా, ఔరంగాబాద్ సభల తర్వాత గులా బీ పార్టీకి మరాఠా ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నది. మహారాష్ట్రలో ఇప్పుడు ఏ నోట విన్�
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే శక్తియుక్తులు, మతతత్వ బీజేపీ
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు. తడిసిన ధాన్యాన్ని స�
గౌడన్నల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం గౌడ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా
దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బ�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ చేరుకున్నారు. దేశ రాజధానిలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను (BRS Bhavan) మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభించనున్నారు.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో (Vasant vihar) నిర్మించిన బీఆర్ఎస్ జ�
రాష్ట్రంలో ప్రతి పల్లె ఆదర్శ గ్రామమేనని, ప్రతి గ్రామం అవార్డులు సాధించిన గ్రామాలతో దాదాపు సమానంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఏ గ్రామంపై
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్ధాల బతుకేనని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్కి రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్�
తెలంగాణ రాకముందు దండుగలా మారిన వ్యవసాయాన్ని పండుగలా మార్చి చూపించామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్
రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడేది బ్రోకర్ పార్టీ బీజేపీ నేతలవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో బుధవా�
చుక్క నీటికోసం రెండు కిలోమీటర్ల దూరం నడక. చిన్నా చితకా, ముసలీ ముతకా అంతా కలిసి బిందెలు పట్టుకుని ఊరికి దూరంగా ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న ఈ దృశ్యం మహారాష్ట్ర నాసిక్లోని బోర్ధపాడ గ్రామంలోనిది.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్కు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకు అక్కడి రాజకీయ పార్టీలు బెంబేలె�