CM KCR | సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్ర�
CM KCR | సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నేరుగా సూర్యాపేటకు చేరుకున్న సీఎం.. తొలుత రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధించి రూ.156 క�
ఘనమైన చరిత్ర గలిగినా దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన సూర్యాపేట స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తున్నది. సమైక్య పాలనలో కనీస మౌలిక వసతులకు నోచని ఈ నియోజకవర్గం నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి కేరాఫ్
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేసీఆర్.. కేవలం ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని తెలంగాణాగా తీర్చిదిద్దారు. ఆంధ్రపాలకులు విద్యుత్ సంక్షోభం సృష్టిస్తున్నా ఏ మాత్రం వెరవని సీఎం కేసీఆర్.. విద్యుత్ ఉత్పా�
నాడు కరెంటు కోసం పడిన గోస అం తాఇంత కాదు. ఎప్పుడొస్తుందో తెలియక పొలాల వద్ద జాగరణ.. వాణిజ్య కేంద్రాల ముందు జనరేట ర్ల మోత.. విద్యుత్ సరఫరా లేక చిన్న పరిశ్రమలన్నీ మూత.. గ్రామాలకు వెళ్లడానికి విద్యుత్ సిబ్బంది �
ప్రతిపక్షాలకు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చూపించింది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో సినిమా చూపించబోతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వే�
దళితబంధు పథకం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం దశదిశను మార్చింది. పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో ఇదొకటి. దళితబంధును ప్రారంభించి ర
కడుపులో విషం పెట్టుకొని ప్రేమను నటించే కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ నాయకుల మాటల్లో దాగి ఉన్న అధికార దాహాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ హయంల
రాష్ట్రంలో కాంగ్రెస్కు లీడర్లు లేరని.. బీజేపీకి క్యాడర్ లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చురకలంటించారు. కాంగ్రెస్, బీజేపీలది మేకపోతు గాంభీర్యమని ఎద్దేవా చేశారు.
ఆదర్శాలు కలిగి ఉండటం, విలువలకు కట్టుబడి నడుచుకోవటం, ప్రజా సేవ చేయడమే మా లక్ష్యం అని కొంత మంది చెప్తుంటారు. అంతిమంగా సమసమాజ సాకారమే మా స్వప్నం అని కూడా అంటుంటారు. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి అవేవీ పట్టించుకో
Medak | మెదక్ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ చంద్రకళ రవి యాదవ్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య
MLA Manohar Reddy | : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. శనివారం పెద్దపల్
సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్మూర్ పట్టణంలో ఏ కాలనీని చూసినా, ఏ వీధిలోకి వెళ్లినా సమస్యలే దర్శనమిచ్చేవి. రోడ్లపై అడుగడగునా గుంతలు.. చెత్తా చెదారంతో మురికి కూపాలుగా కనిపించేవి. వీధిలైట
అగ్రకుల ఆధిపత్యాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి బహుజనులను తొలిసారి రాజ్యాధికారం వైపు నడిపించిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్లో ఏర్పాటు చేసిన పాపన్�