ఇదంతా చాలదన్నట్లు, ప్రభుత్వంపైన, కేసీఆర్పైన విలువలేని విమర్శలతో కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను మరింత కోల్పోతున్నది. విమర్శించేందుకు అసలేమీ ఉండవని కాదు. కాని ఎప్పుడైనా మంచిని మంచిగా, చెడును చెడుగా గ�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతోపాటు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారం�
దేశంలో ఆదివాసీలు, దళితులు, బహుజనులు ఇప్పటికీ పీడితులుగానే ఉన్నారు. ఉత్తర భారతంలో వీరు కనీస జీవన వసతులు లేకుండా వివక్షకు గురవుతున్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు? ఈ దేశం మార్పు కోరుకొంటున్నది. ఆ దిశగా బుద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం గద్వాల ముస్తాబైంది. జిల్లాకేంద్రంలో రూ.51.18 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, రూ.38.50 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను సోమవా�
పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ 10ఏండ్ల పాలనలో 100ఏండ్ల అభివృద్ధి కనిపిస్తుందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
సీఎం రాక కోసం గద్వాల ముస్తాబైంది. జిల్లాకేంద్రానికి నేడు సీఎం కేసీఆర్ రానుండడంతో ప్రధాన కూడళ్లు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలు విద్యుత్ కాంతుల్లో దగదగలాడుతున్నా�
జిల్లాల పునర్విభజనతో సుపరిపాలన అందుతున్నదని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులేసి విజయం సాధించారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం క�
విపక్ష నాయకులు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender reddy) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy), బండి సంజయ్ (Bandi Sunjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని వి�
రక్తదానాన్ని ప్రోత్సహించటానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, క్యాంపులు నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద
రాష్ట్రంలోని ఆయిల్పామ్ రైతులు ఎదురొంటున్న గిట్టుబాటు ధర సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టి కి తీసికెళ్లి పరిషరించేందుకు ప్రయత్నిస్తానని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు భరో సా ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆ