కేవలం 22 ఏండ్లలోనే దీన్ని చేసి చూపించడం ఎంతమాత్రం చిన్నది కాదు. నిన్నటి మాటకు నేటితో కాలం చెల్లుతున్న సమకాలీన రాజకీయాల్లో, 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటకు తప్పకుండా ఇప్పటిదాకా కట్టుబడి ఉండడం ఎంతో అరుదు. ఆ ఆరు�
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల బీఆర్ఎస్ ఆత్మీయ �
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే, వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలువురు బీజేప
“బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదగడంలో కార్యకర్తలు కీలక భూమిక పోషించా
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతినెలా 2, 16 తేదీల్లో మెదక్లో అధికారులతో కలిసి క్యాం పు కార్యాలయంలో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేంవేందర్రెడ్డి నిర్వహిస్తున్నారు.
సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో భీమ్గల్ మండలం భీమ్గల్, బడాభీమ్గల్, చేంగల్, ముచ్కూర్, బాబాపూర్, గోన్గొప�
బీఆర్ఎస్ పాలనలోనే క్రీడలకు ప్రాధాన్యం లభించిందని, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ�
వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపొంది మళ్లీ అధికారం చేపడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల�
సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నాయకులు గ�
KCR | మహారాష్ట్ర రైతు ఐసీయూలో ఉన్నాడని, ఆ రైతును బతికించుకునేందుకు తామంతా కేసీఆర్ అనే డాక్టర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త, మాజీ ఎమ్మెల్యే వినాయక్రావ్ పాటిల్ అన్�
అగ్రహారం ఆలయాన్ని మినీ కొండగట్టుగా తీర్చిదిద్దుతామని, కోటి నిధులతో అభివృద్ధి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు పేర్కొన్నారు. సోమవారం అగ్రహారం హనుమాన్ ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో సోమవారం వివిధ రాష్ర్టాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ను కలిసి సమాలోచనలు జరిపిన వారిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం మొత్తం బీఆర్ఎస్లో చేరింది. ఆ గ్రామంలో 350 మంది ఓటర్లుండగా అంతా కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు.
నమ్మిన ప్రజలను సీఎం జగన్ నట్టేట ముంచారని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ నియోజ�