ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికలకు నెలల సమయమున్నా అందరి కంటే ముందుగానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా నేతల్లో ఉత్సాహం నెలకొంది. అభ్యర్థిత్�
Minister Sabitha Reddy | బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
Photo Story | మూడో సారి ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ప్రకటించడంతో ఆర్మూర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల పాల్గొన్నారు. కవిత పెర్కిట్ చౌరస్తాలో కార్యకర్తలను ఉద�
CM KCR | గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కామారెడ్డి జై కొడుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించ
‘వరంగల్ తూర్పు నియోజకవర్గం 90 శాతం నిరుపేదలు ఉండే ప్రాంతం. మిగతా పది శాతం కూడా మధ్య తరగతి వారే. 2014కు ముందు ఈ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. ఎంతోమంది కార్మికులకు ఉపాధినిచ్చిన ఆజంజాహి మిల్లును అమ్మ�
‘ప్రజల కోసం నా తల్లిదండ్రులు పోరాట బాట పట్టారు. అరణ్యంలో ప్రకృతి తల్లి ఒడిలో నేను జన్మించాను. అమ్మానాన్నల ప్రేమ తెలియదు. నా బాల్యం దాదా(తాత) బడే జగన్నాథరావు, నానమ్మ రాంబాయితో గడిచింది. విద్యాభ్యా సం ప్రభుత�
‘సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటున్న.. డోర్నకల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టాసుఖాల్లో పాలుపంచుకుంటు న్న. వారితో విడదీయ లేని బంధం. నియోజకవర్గా న్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా. గ్రామాలు, తండాలకు తారు రోడ్�
తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, ఎలాంటి గ్రూపులూ లేవని, అందరది ఒక్కటే బీఆర్ఎస్ గ్రూపని ములవాడ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు స్పష్టం చేశారు. వేములవాడ రాజన్నకు సేవ చేసే భాగ్యం తన�
రామగుండం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గురువారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి కృతజ్�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి యువత, నాయకులు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ�
‘వచ్చే శాసనసభ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించి గులాబీ జెండా ఎగురవేస్తాం’ అని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం భ
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యరంగానికి జవసత్వాలు తీసుకొస్తున్నది. అటు విద్యారంగంలోని పోస్టులను డైరెక్ట్గా భర్తీ చేయడంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరి�
కామారెడ్డిలో కేసీఆర్ నినాదం హోరెత్తుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్లుగా గులాబీ అధినేత ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.