బీఆర్ఎస్ అధినే, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాందేడ్ బయలుదేరారు. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్లో (Nanded) బీఆర్ఎస్ పార్టీ (BRS) తొలిసారిగా శిక్షణ తరగతులను (Training classes) నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరు�
జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ (BRS).. తెలంగాణ (Telangana) వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో (Nanded) రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలన
దేశ నలుమూలలకు బీఆర్ఎస్ విస్తరిస్తున్నది. ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్' అంటూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం ప్రకంపనలు సృష్టిస్తున్నది. రెండున్నర నెలల స్వల్ప వ్యవధిలోనే మహా�
ఖమ్మం నగరంలో ఈ ఏడాది జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ నగర పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్ట్కు 200 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంబేద్కర్ ఆలోచనలను మనం మరింత విశదీకరించినట్లయితే, సామాజిక న్యాయాన్ని సాధించడానికి సోషల్ డెమోక్రసీ తప్పనిసరి అనే విషయం అర్థమవుతుంది. అంబేద్కర్ తన జీవితాంతం దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. మరి అంబే
తెలంగాణలోని రైతుబంధు పథకా న్ని తక్షణం మహారాష్ట్రలో అమలుచేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఔ రంగాబాద్ డివిజనల్ కమిషనర్ ఆ రాష్ట్ర ప్ర భుత్వానికి సూచించారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇ�
రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. కులవృత్తులు చేస్తున్నవారికి ర�
అరవయ్యేండ్ల సమైక్య పాలనలో మురుగుతో కుమిలిపోయిన మూసీ నది పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మూసీ మురికిని కూడా వదిలించనుంది. కాళేశ్వరం ఎత్
హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధి వందల కిలోమీటర్ల మేర గ్రామాల్లోకి విస్తరిస్తున్నది. విద్య, వ్యాపార, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుతో వెలిసిన ఆకాశహర్మ్యాలతో ఆ ప్రాంతాలన�
దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతంగా పాలన సాగిస్తున్నారని.. వందేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలోనే చేసి చూపించిన ఘనత ఆయనదేనని రాజ్యసభ సభ్యుడు బడుగు�
బీసీలను నిలువునా వంచించిన పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శ
రాష్ట్ర మైనార్టీ కమిషన్లో జైన్ సమాజానికి చెందిన ఒకరిని సభ్యులుగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో జైన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మైనార్టీలుగా
పట్టణాల నుంచి పల్లె ల వరకు సత్వర వైద్య సహాయాన్ని అందించి ఆరోగ్య తెలంగాణను సాధించే దిశగా బస్తీ దవాఖానలను ఆచరణలోకి తీసుకువచ్చామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మం త్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంన�