రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల పోడు కలను సా�
ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి తెలంగాణ రాష్ర్టానికి తీరని లోటని జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో సాయిచంద్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పు�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి అన్నారు. బక్రీద్ పర్వదినాన్న�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం మహబూబాబాద్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు ప్రారంభోత్సవాలు చేయన
Minister KTR | తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని.. కేసీఆర్ మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. నానక్రామ్�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. తొమ్మిదేండ్లలో కర్ఫ్యూలు లేవని, అల్లర్లు లేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు సీఎం కేసీఆ�
సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల ఎమ్మెల్యే స్వగృహంలో 357 మంది లబ్ధిదా�
వానకాలం సాగుకు సిద్ధమవుతున్న సమయానికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థికసాయం అందుతుండడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. పెట్టుబడి డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతుండడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నద�
వానకాలం సీజన్కు ముందే సాయం అందుతోంది. నాగలి సంతోషంతో గంతులేస్తున్నది. వ్యవసాయం సంబురంగా సాగుతున్నది. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా రైతుబంధు అన్నదాతలకు భరోసాగా నిలుస్తున్నది. అప్పులు తీర్చలేక ఆత్మహత్య
ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ దేశంలోని అన్నివర్గాల మద్దతు పెరుగుతున్నది. రైతురాజ్యాన్ని ఆవిషరించటమే లక్ష్యంగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ అబ్ కీ బార్ కిసాన�
Minister Errabelli | అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్(BRS) ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాక�
సమైక్య పాలనలో పెట్టుబడులు మొదలు పంట అమ్మే వరకు ఎన్నో కష్టాలు. నాటి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు వలస పోయి కూలీలుగా మారారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా మార్చ�
మోదీ మొదటిసారి తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. కానీ దాన్ని తాను గుర్తించనట్టు, కేసీఆర్ రాకకు ప్రాధాన్యమేదీ లేనట్టు, అది తాను పట్టించుకోవాల్సిన అంశమే �
వారివి ఆధారం లేని బతుకులు. గత ప్రభుత్వాల వివక్ష, పట్టింపులేమితో దశాబ్దాలుగా చీకట్లో మగ్గిన కుటుంబాలు.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఏండ్లకేండ్లు ఎదురుచూసి అలసిపోయిన జీవితాల్లో వెలుగులు విరజిమ్మాయి. దళిత